తోట శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ బిడ్డలందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభ మన ఆత్మగౌరవ పండుగ అని, తెలంగాణ బిడ్డల పండుగ అని అభివర్ణించారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో తాము సంతోషంగా లేమని ప్రజలే చెబుతున్నప్పుడు ప్రజాపాలన విజయోత్సవాల సంబురాలెందుకు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ర�
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పదేండ్లలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. సోమవారం తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకలను జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ క�
ఎప్సెట్-24 ఫలితాలల్లో ట్రినిటీ జూనియర్ కళాశాలల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని కళాశాల ఫౌండర్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కళాశాల చైర్మన్ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
‘అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలు, మో సపూరిత మాటలు నమ్మి నష్టపోయింది చాలు. కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో నాలుగు నెలల్లోనే తెలిసిపోయింది. ఈ ఎంపీ ఎన్నికల్లో నూ ఏవేవో చెబుతున్నరు. నమ్మితే గోసపడుతం. జాగ్రత్త�
ఓ వైపు సాగునీరులేక పంటలు ఎండిపోయి, మరోవైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతిని రైతులు కన్నీళ్లు పెడుతుంటే కాంగ్రెస్ సర్కారు కనికరించడంలేదని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ�
‘కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పినవన్నీ అబద్ధాలే. అంతా మోసమే. దొంగ హామీలతో రైతులను ముంచి గద్దెనెక్కింది. సాగునీటి నిర్వహణలో ఘోరంగా విఫలమై, పంటలు ఎండబెడుతూ రైతన్న పొట్టకొడుతున్నది’ అని పెద్దపల్లి లోక్స�
కేసీఆర్ పాలనలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి శుక్రవారం ఓదెల మల్లన్న ఆలయాన్ని దర్శించుకున్నారు.
‘గత ఎన్నికల్లో అసత్యాలను ప్రచారం చేసి, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచిన్రు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పదవుల నుంచి దించి గద్దెనెక్కేందుకు ఆ పార్టీ నాయకులు ఎత్తు�