సచివాలయం సాక్షిగా కాంగ్రెస్ సర్కారు తెలుగు తల్లిని అవమానిస్తూ తల్లి రూపం మార్చడాన్ని నిరసిస్తూ మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు గళమెత్తారు. బీఆర్ఎస్పార్టీ వర్కింగ్ ప్రెసిడె�
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి, పాలమూరు అభివృద్ధి కోసం పైసా కూడా ఇవ్వని కేంద్రంలోని బీజేపీలకు ఓటు వేయవద్దని బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలుపించుకుందామని మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 23, 24, 25వ వార్డుల్లో శుక్రవారం మున్స�
బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఎంపీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు దూసుకెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో ఆరు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతం�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బడేబాయ్, చోటేబాయ్ కలిసి ఎన్నికల ఆంక్షల పేరుతో ఆయన ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని ఎంపీ ఎన్నికల షాద్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ద�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను నెరవేర్చారని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్నగర్ బీ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు షాద్నగర్ బైపాస్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఘన స్వాగతం లభించింది. మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజ�
కాంగ్రెస్, బీజేపీ లను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్లు అన్నారు. ఆదివారం కేశంపేట మండల కేంద్రంలో నిర్�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం దక్కిందని, పదేండ్ల పాలనలో ప్రజలు, రైతులు సంతోషంగా జీవించారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అలాం టి పార్టీ అభ్యర్థులను పార్లమెంట్ ఎన్నికల్లో ఆ�
ఈనెల 28వ తే దీన జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మాజీ సీఎం కేసీఆర్ పని చేశారనే విషయాన్ని ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కొందుర్గు మండల �