నిత్యం బూతులు మాట్లాడుతూ చీటింగ్ చేసి జైలు జీవితం గడిపిన కాంగ్రెస్ అభ్యర్థి కావాలా? రైతు కుటుంబంలో పుట్టి బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ చేసి అమెరికాలో ఉద్యోగం వదిలేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేం
ఈ నెల 27న జరుగనున్న నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డికి అధిక మెజార్టీ అందించాలని పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఖమ్మం నియోజకవర�
ఖమ్మం - నల్గొండ - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించుకుందామని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ఈనెల 8న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ కల్వకుర్తికి రానున్నారు.
కార్మిక క్షేత్రం సిరిసిల్లలో నేతన్నల ఆత్యహత్యల పరంపర మళ్లీ మొదలైంది. 24 గంటల్లోనే ముగ్గురు నేత కార్మికులు ప్రాణాలు వదిలారు. ఇందులో ఇద్దరు ఉరివేసుకొని బలవన్మరణం చెందగా.. మరొకరు ఉపాధి దొరక్క.. ఆకలితో అలమటిం�
ఉమ్మడి వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి �
జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ విజయానికి ప్రతిఒక్కరూ సమన్వయం తో పని చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. గురువారం జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్న గాల
ఎన్నో అబద్దాలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేసే వరకు వేటాడుతాం.. వేటాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ �
వందరోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసి.. నేతన్నలను రోడ్డునపడేసిందని టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ విమర్శించారు. పొట్టకూటి కోసం నేతన్నలు మళ్లీ వలస వెళ్లే పరి
ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలేనా ? గల్లీలో రైతుల కన్నీళ్లు పట్టవా ? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. రైతులంటే చిన్నచూపు ఎందుకని, పా�
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ అధికారులను నిలదీశారు. కవితను అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఈడీ అధికారులతో కేటీఆర్ వాదనకు దిగారు. పలు అంశాలపై �
Sai Priya Nagar | అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాలేదు. అప్పుడే పేద, మధ్యతరగతి ప్రజలను కట్టుబట్టలతో రోడ్డున పడేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 175 ఇండ్లను కూల్చివేశారు. దీంతో ఆ కుటుంబాలన్నీ పిల్లా పాపలతో రోడ్డున పడ్డ
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బను పక్కన పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో జైత్రయాత్రను మొదలుపెడదాం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
‘సారు.. మీరు దేవునిలెక్క మమ్ముల ఆదుకున్నరు. మా కోసం బాగా కష్టపడ్డరు. పైసలు పెట్టిన్రు. మా కోసం నేపాల్ వెళ్లిన్రు. దుబాయ్కి వచ్చిన్రు. మమ్ముల్ని ఇడిపించిన్రు. మీ మేలు ఈ జన్మలో మరువం’ అంటూ మాజీ మంత్రి కేటీఆ�
కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ విమర్శిస్తున్న వారికి, బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ప్రయోజనాలు అందలేదని ప్రచారం చేస్తున్నవారికి జాతీయ మీడియా కథనాలు చెంపపెట్టులాంటి సమాధా�