‘పదిహేడేండ్ల పోరాటం ఫలించింది. మనోళ్లకు దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టింది. వారిని ఇంటికి తోలుకస్త. ఈ నెలఖారుకల్లా వస్తరు. ఫ్లయిట్ టికెట్లు తీసుకొని, అవసరమైతే నేను దుబాయ్ పోయి తీసుకొస్త.
కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి ఆరోపణలు చేయడం మానుకోవాలి.. చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించండి.. అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాట్ల మధు సవాల్ విసిరారు.
KTR | కేసీఆర్పై కోపంతో రైతులపై కక్ష పెంచుకోవద్దని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క బరాజ్లో మూడునాలుగు పిల్లర్లకు ఇబ్బంది కలిగితే వాటిని రిపేర్ చేసి రైతులుకు సా�
బీబీపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో మాజీ మంత్రి కేటీఆర్ తన నానమ్మ జ్ఞాపకార్థం రూ.2.50కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను బుధవారం ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.
రానున్న ఆరు నెలల వరకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య గెలుపునకు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారు గెలిచినంత మాత్రనా వారు ర�
ప్రజలు, పక్షులు, జీవరాసుల ప్రాణాలను హరించే నేవీ రాడార్ స్టేషన్ మాకు వద్దని.. ప్రాణాలే ముద్దని మేధావులు, ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు, అధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు, స్పష్టం చేశారు.
అభివృద్ధి, తలసరి ఆదాయంలోనూ ఉమ్మడి జిల్లా అగ్రగామిగా నిలిచింది. టీఎస్ఐపాస్ ఏర్పాటుతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కింది. భారీ పెట్టుబడులతో పెద్దపెద్ద కంపెనీలు
దశాబ్ధాల దారిద్య్రానికి, ఆకలి చావులకు, అవమానాలకు, ఆత్మ బలిదానాలకు, వివక్షకు, వెనుకబాటు తనానికి చరమ గీతం పాడిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనపై బీఆర్ఎస్ విడుదల చేసిన స్వేద పత్రం వాస్తవా�
తెలంగాణ రాష్ర్టాన్ని విఫల రాష్ట్రంగా చూపెట్టి, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శ్వేత పత్రం’లోని డొల్లతనాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిందని, రైతులంతా రుణమాఫీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు తెలిపారు.
KTR | సాధ్యం కానీ హమీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. బుధవారం స్పీకర్గా ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ బీఆర్�
హైదరాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ను చూసేందుకు మంగళవారం గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్ల�