గౌలిదొడ్డి గురుకుల విద్యార్థుల జ్ఞానం ముందు కాంగ్రెస్ సీఎం, మంత్రుల జ్ఞానం సరిపోవటం లేదని, ఆ విద్యార్థులను చూసి బుద్ధి తెచ్చుకోవాలని మాజీమంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇందుకు సీఎం రేవంత్రెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. వరదల్లో కొట్టుకుపోతున్న వారిని �
‘డెకాయిట్' అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. ములుగు జిల్లాలో దేవాదుల ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన కేసీఆ
రుణమాఫీపై ప్రభు త్వం రైతులను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నదని, ఒకే విడత రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు విడతల వారీగా చెల్లించడమంటే రైతులను వంచించడమేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగద�
ధాన్యం కొనుగోళ్లలో రూ.1100 కోట్లకుపైగా చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయని, దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం పారిపోయిందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. మంగళవారం సభ నుంచి వాకౌట్ అనంతరం ఆయన మీడియా పాయ�
రాష్ట్ర ముఖ్యమంత్రే నిందితుడిగా ఉన్నందున, ఆయన కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నందున ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి భోపాల్ కోర్టుకు బదిలీచేయాలని బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిష�
బొగ్గు గనుల వేలం వెనుక మరొక అదృశ్యశక్తి ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెర వెనక ఉన్న ఆ అదృశ్యశక్తి ఎవరో బహిర్గతం కావాలని పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి రూ. 7 వేల కోట్లు చెల్లిస్తే రూ. 6 వేల కోట్ల నష్టం ఎలా జరుగుతుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్తు ఒప్పం
ప్రజలు మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని, కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇవ్వరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మం�
ఏడేండ్లుగా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందిస్తే, కాంగ్రెస్ సర్కార్ మొండిచేయి చూపిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. ఓ సీజన్ పూర్తయినా ఇంకా రైతుబంధ
నల్లగొండ పార్లమెంట్కు జరుగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోరు కనిపిస్తున్నది. బీజేపీ నామమాత్రంగా కూడా కనిపించడం లేదు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పార్టీ మారి టిక్కెట్ తెచ్చుక�
14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను సాధించిన కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పదేండ్ల అధికారంలో అద్భుతంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ సర్కార్ వచ్చి నాలుగు నెలల్లో సర్వనాశనం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె�
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు ఉమ్మడి జిల్లా పరిధిలో సర్వం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం మిర్యాలగూడ, రాత్రి సూర్యాపేటలో, గురువారం సాయంత్రం భువనగిరిలో �
యాసంగిలో వరిసాగు చేసిన రైతులకు ఒక తడికి కూడా నీరివ్వక, పంటలను ఎండబెట్టిన అసమర్థ సీఎం రేవంత్రెడ్డి అని, మాయమాటలతో ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్ప�