రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తిగా ఆత్మస్తుతి, పరనిందగా ఉందని మాజీ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వ మొదటి బడ్జెట్ దశ దిశ లేకుండా ఉందని, ఇది రాష
తెలంగాణ వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు మంచిర్యాల జిల్లాకు రానున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించిన అనంతరం క్యాతన్పల్లిలోని మాజీ ఎమ్మె
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీపై ప్రశ్నలు సంధించారు.
అధికారం కోసమో, ఆధిపత్యం కోసమో అబద్ధాలాడేందుకు వెనుకాడట్లేదు నేటి పాలకులు. గొప్పల కోసం అలవికాని హామీలు, అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారు.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహానీయుడు, సాహితీవేత్త దాశరథి కృష్ణామాచార్య శత జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు నివాళులర్పించారు. పద్య�
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెదవాగు ప్రాజెక్టు గండిపడి, కట్టకొట్టుకుపోయిన ఘటనపై మాజీమంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల�
ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్కు ప్రజలే బలమని.. రానున్న రోజుల్లో గులాబీ జెండా సత్తా చాటుతామని బీఆర్ఎస్ గద్వాల జిల్లా సమన్వయకర్త ఆంజనేయగౌడ్ అన్నారు. కాంగ్రెస్ అ ధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింప�
ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండి సేవ చేయాలని, ప్రభుత్వంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసం పోరాడుదామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మేస్థితిలో లే�
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి రెగ్యులర్ ఈవో లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో పాటు ఆలయ అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ఈ ఆలయంలో మూడేండ్లు
పంట సాగుకు చేసే ముందే రైతుభరోసా కింద పంట పెట్టుబడి సాయం అందించాలని సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ తెలిపారు.
‘గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయంచేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా చేశారు
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ సిద్దిపేట అని, 1969 ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి విజయాన్ని అందించింది సిద్దిపేట అని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.