తెలంగాణ నీటి హక్కులను పొరు గు రాష్టాలకు తాకట్టు పెట్టొద్దని, తుంగభద్రపై కర్ణాటక నిర్మించ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్ట
తెలంగాణ బాగుపడాలంటే ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ మళ్లీ రావాలి’ అని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ఉద్ఘాటించారు. అందుకు కార్యకర్తలు కంకణబద్ధులై పనిచేయా
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని చెప్పి సీఎం రేవంత్రెడ్డి నయవంచన చేశారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. జలమండలిలో యూనియన్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస
చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలను దగా చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు మండిపడ్డారు. లంబాడా హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ముడావత్ రాంబాల్న
రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగిరం చేయకుంటే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని సిద్దిపేట జిల్లా అధికార యంత్రాంగానికి , ప్రభుత్వానికి హరీశ్రావు హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మం�
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం, మొక్కజొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తల్లాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు మంగళవారం పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిర�
బీఆర్ఎస్ హయాం లో సిద్దిపేట నియోజకవర్గంలో రో డ్లు మంజూరై జరుగుతున్న పనులు అర్ధాంతరం గా ఆగిపోయాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్ల�
రాష్ర్టాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తే సీఎం రేవంత్రెడ్డి విధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నగరంలో బుల్డోజర్ పాలన కొనసాగుతున్నదని, యూపీ సీఎం యోగిలా ముఖ్యమంత్రి రేవ�
ప్రజాసేవే ప్రథమ లక్ష్యమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. 35 ఏండ్ల క్రితమే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో ఇఫ్తార్ వింద
బీఆర్ఎస్ పార్టీ శ్రేణు లు అధైర్య పడొద్దని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే�
మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఆస్తులను కొల్లగొట్టి బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చూస్తూ ఊరుకోబోరని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ కోసం 450 కుటు�
ప్రజల మేలు, పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేవలం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలనే ప
‘అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట నియోజకవర్గం టెన్త్ ఫలితాల్లో ఆదర్శంగా ఉండాలనే తపనతో మీకు ఉత్తరం పంపిన వచ్చిందా.. పది నుంచే మీ పిల్లల భవిష్యత్ ప్రారంభం అవుతుంది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎ�
వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు జోరుతో కాంగ్రెస్ పార్టీ బేజార్ అయ్యిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభా�