వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రేవంత్రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ బస్తీలను పట్టించుకోక, నాలాలు శుభ్రం చేయకపోవడం వల్లే నాలా�
కాయకష్టాన్ని నమ్ముకొని బతుకెళ్లదీస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల కాంగ్రెస్ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల సమస్యలు పట్టించుకోకుండా సొంత ప్రయోజనాలే ముఖ్యం అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
కాంగ్రెస్ అంటేనే కష్టాలు అని మరోసారి తేలిపోయిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. రైతులకు అండగా ఉండేది.. ఉండబోయేది కేసీఆరేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉండాలని ఆయన పార
తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని 20 వార్డులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ ఫరూ�
పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతు సంతోషంగా ఉన్నారని, నేడు రేవంత్ పాలనలో అన్నదాత అరిగోస పడుతున్నాడని, రాబందుల పాలన నడుస్తోందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం హల్దీ వాగుపై 8 చెక్డ్యామ్లు, మంజీరాపై 8 చెక్డ్యామ్లు నిర్మించి జిల్లాకు కాళేశ్వరం జలాలు తెచ్చిందని, కాంగ్రెస్ పాలనలో జిల్లాకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అ
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, మానసిక ఒత్తిడి దూరమవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో అస్మిత యోగాసాన సిటీ లీగ్ పోటీల కార్యక్రమానికి ఆయన హ�
హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును ఆలేరు బీఆర్ఎస్ మండల, పట్టణ కమి టీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలేరు మున్సిపాల్ మాజీ చైర్మన్ వస్�
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఒట్టెత్తు పోకడతో పాటు పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులన
కవిత్వంతో, సామాజిక కృషితో తెలంగాణ సమాజం మీద బలమైన ప్రభావం వేసిన వ్యక్తి నందిని సిధారెడ్డి అని, తెలంగాణ గడ్డ మీద జరిగిన ప్రతి ఉద్యమంలోనూ ఆయన పాత్ర గణనీయంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈనెల 23న జహీరాబాద్ పర్యటనకు సీఎం రేవంత్ ఏముఖం పెట్టుకొని వస్తున్నారని మాజీ మంత్రి �
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, హనుమాన్ దీక్ష స్వీకరించడం.. శ్రీరామ నామ జపంతో అంతా మంచి జరుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.