రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ బీసీలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. బీసీల కోసం పోరాటం చేస్తున్నది బీఆర్ఎస్సేనని, ఇంకా మోసం చేయాలనుకుంటే తగిన మూల్యం చె�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరుకాపు జనాభా లెకల్లో స్పష్టత లేదని, కులస్తులు అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయారని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రా�
వైద్యరంగంలో హోమియోను మించిన వైద్యం లేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ పద్మనగర్లోని ప్రకృతి బంకెట్ హాల్లో ఐదో రాష్ట్రస్థాయి ఇండియన్ ఇనిస్టిట్యూట్�
అందరికీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోనే నగరం నడిబొడ్డున మల్టీపర్పస్ స్కూల్ పార్కును అద్భుతంగా తీర్చిదిద్దామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
‘బాల సదనం చిన్నారుల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. వారి భవిష్యత్తు కోసమే సకల సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం కరీం
కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల నర్సమ్మ (85) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని గంగుల నివ
బీఆర్ఎస్కు చెందిన వెనుకబడిన కులాల ప్రముఖులైన 40 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం తమిళనాడులో పర్యటించారు. బీసీల సంక్షేమం, సమున్నతి కోసం తమిళనాడు అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అమలుచేస్తున్న ప
రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైనా పట్టించుకోరా? అని మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలతో ఎన్నాళ్లు చెలగాటమాడుతారని నిలదీశారు. నల్లగొండ జిల్ల
BRS party | ధాన్యం కొనుగోలు కుంభకోణంపై మంగళవారం అసెంబ్లీ అట్టుడికింది. పౌరసరఫరాలశాఖలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. రూ.1100 కోట్ల గోల్మాల్ నిగ్గుతేల్చాలని నిలదీసింది. ఈ వ్యవహారంలో స�
ధాన్యానికి రూ. 500 బోనస్ చెల్లింపు, కొత్త రేషన్ కార్డులు, ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మధ్య సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. గతంలో కొనుగో�
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆతిథ్యం ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో కార్యక్రమాలు ముగిసిన అనంత�
నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవ జలధారలను సృష్టిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల అవి ఎండిపోయి ఎడారులుగా మారాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం�