Tribute | మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి నివాళి అర్పించారు.
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ తన నివాసంలో స్వయంగా కుటుంబ సభ్యులుతో కలిసి బతుకమ్మను అలంకరించారు. సతీమణి, స్నేహలత కూతురు నందినితో కలిసి ఆయన బతుకమ్మను పేర్చారు.
Vemula Prashanth Reddy | రైతులకు యూరియా బస్తాను ఇవ్వలేని అసమర్ధ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే , మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Nagam Janardhan Reddy | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గండి కొట్టి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
Vemula Prashanth Reddy | రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
KTR | మాజీ మంత్రి, తెలంగాణ మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును శనివారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
న్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ప్రజలు నమ్మి ఓట్లు వేసి మోసపోయారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రామబడృనిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ఎద్దు మల్లమ్�
Koppula Eshwar | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా రైతాంగానికి యూరియా ను అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నదనీ, రికార్డు స్థాయిలో రుణాలు తీసుకుంటూ ప్రజలపై అప్పు భారం మోపుతున్నదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22నెలల్లోనే రూ. 2లక్షల 50వేల కోట్లకు పైగా �
యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని, యుద్ధ ప్రాతిపదికన కేద్రం నుండి తెప్పించాలని, రైతుల కష్టాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ స్పందించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర
Harish Rao | తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కు ఎన్నారై బీఆర్ఎస్ శ్రేణులు లండన్ హీత్రౌ ఎయిర్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం పార్టీ నాయకులంతా సమిష్టిగా కృషి చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.