మాజీ సీఎం కేసీఆర్ కలలో కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యాలను ఆమె తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పదేండ్ల పాలన వరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు, ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశాయని,
మాజీ సీఎం కేసీఆర్పై ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ నిరాధార ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పేర్కొన్నారు.
ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం బాకీ ఉన్నదని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట తాసీల్దార్ కార్యాలయంలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్కు సంబంధించిన 113 చెక్కులను
అదానీతో దోస్తీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెనుకడుగు వేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని వాపస్ ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి పాల్పడుతున్నది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న కేసీఆర్పై తీవ్ర అస్వస్థత ముద్రవేసే పన్నాగానికి తెరతీసింది. నిత్య�
ప్రతిపక్ష నేతలకు ‘ప్రొటోకాల్'పై ప్రభుత్వం మరోసారి తన వైఖరిని బయటపెట్టుకున్నది. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ను అవమానించాలని ప్రయత్నించింది.
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లు, నూతన విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుపై దర్యాప్తునకు రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ (రిటైర్డ�
ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ పొలాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధి బృంద సభ్యులు ఆదివారం పరిశీలించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ పొలాన్ని, అక్కడ జరిగిన తవ్వకాలను, మట్టి తరలింపు, బాట తొలగిం�
మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అప్పట్లో కేసీఆర్ అడిగినన్ని నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా నియోజకవర్గ
రోళ్లపాడు ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోళ్లపాడు ప్రాజెక్టు ప్
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొట్లాట తారాస్థాయికి చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంచేందు�