నకిలీ డాక్యుమెంట్లతో అటవీ భూమిని అంటగట్టిన ముఠా మోసం వెలుగులోకి వచ్చింది. మన్సూరాబాద్ సర్వే నంబర్-7లోని అటవీశాఖకు చెందిన భూమి పూర్వీకుల నుంచి తమకు సంక్రమించిదంటూ యూనిస్ఖాన్, ఆయన భార్య వాసం తులసమ్మ అ
తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ భూభాగం ఆక్రమణకు గురైంది. మైల్వార్ రిజర్వ్ ఫారెస్ట్లోని ఇస్మాయిల్పూర్ తదితర గ్రామాల పరిధిలో 600 ఎకరాల్లో అటవీ భూములు కబ్జాకు గురయ్యాయి.
అటవీ భూమి కనబడితే చాలు.. అందులో పాగా వేస్తున్నారు గాంధారి మండలంలోని పలు గ్రామాల ప్రజలు. అధికారుల నిర్లక్ష్యంతో విలువైన అటవీప్రాంతం మాయమైపోతున్నది. కనుమరుగవుతున్న అడవుల్లో తిరిగి చెట్లను పెంచడం కోసం కేస�
సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు గని నుంచి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం చివరినాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే విధంగా, అలాగే నైనీ సమీపంలో నిర్మించ తలప�
పార్లమెంట్లో ఇటీవల అలజడికి సృష్టించిన ఇద్దరు వ్యక్తులకు విజిటర్ పాసులు ఇచ్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా (MP Pratap Simha) పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.
ఆంజనేయ స్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్ సంకల్పిస్త్తే.. అక్కడి అటవీ ప్రాంతం అభివృద్ధికి రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ముందుకొచ్చారు.
అటవీ భూములకు ఇక పక్కాగా రక్షణ ఉండబోతున్నది.. ఎన్నో ఏళ్ల నుంచి అటవీశాఖ, పోడు రైతుల మధ్య ఉన్న వివాదం కొలిక్కి రాబోతున్నది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం గిరిజనుల రైతుల పాలిట వర
Minister IK Reddy | పోడు భూముల సమస్య పరిష్కారం తర్వాత ఒక్క అంగుళం అటవీ భూమి ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల విషయంలో అటవీ ప్రాంతానికి వీలైనంత తక్కువ నష్టం జరిగేలా ప్రతిపాదనలు రూపొందించినట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి, రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి ఉపా
సైబీరియా అడవుల్లోని యాకూత్ గ్రామంలో ఉన్న బటాగైక బిలం రోజురోజుకు విస్తరిస్తున్నది. దాని చుట్టుపక్కల ఉన్నభూమిని, చెట్లను, జీవజాలాన్ని తనలోకి లాగేసుకొంటున్నది. దీన్ని ‘పాతాళానికి మార్గం’