అటవీ భూములకు ఇక పక్కాగా రక్షణ ఉండబోతున్నది.. ఎన్నో ఏళ్ల నుంచి అటవీశాఖ, పోడు రైతుల మధ్య ఉన్న వివాదం కొలిక్కి రాబోతున్నది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం గిరిజనుల రైతుల పాలిట వర
Minister IK Reddy | పోడు భూముల సమస్య పరిష్కారం తర్వాత ఒక్క అంగుళం అటవీ భూమి ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల విషయంలో అటవీ ప్రాంతానికి వీలైనంత తక్కువ నష్టం జరిగేలా ప్రతిపాదనలు రూపొందించినట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి, రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి ఉపా
సైబీరియా అడవుల్లోని యాకూత్ గ్రామంలో ఉన్న బటాగైక బిలం రోజురోజుకు విస్తరిస్తున్నది. దాని చుట్టుపక్కల ఉన్నభూమిని, చెట్లను, జీవజాలాన్ని తనలోకి లాగేసుకొంటున్నది. దీన్ని ‘పాతాళానికి మార్గం’
మంత్రి సత్యవతి రాథోడ్ములుగు టౌన్, అక్టోబర్ 30: పోడు వ్యవసాయం చేస్తు న్న అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హామీఇచ్చారు. పోడు సమస్య పరిష్కారం, అడవుల సంరక్షణప
వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులను పరిష్కరించకుండా ఉన్న పళంగా వారిని ఇతర ప్రాంతాలకు తరలించడం పట్ల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనరేట్ (ఓహెచ్సీహెచ్ఆర్) విస్మయం ప్రకటించింది