కేసీఆర్ హయాంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం తెలంగాణలో హరిత విప్లవాన్ని సృష్టించిందని మాజీ మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. ఆయన ముందుచూపుతో చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అటవీ విస్తీ�
పై ఫొటోలో తమ పట్టాలను చూపిస్తున్న రైతులు కుమ్రం భీం ఆసిఫాబాద్ బెజ్జూర్ మండలంలోని లుంబినగర్ చెందినవారు. ఈ గ్రామంలో 69 మంది రైతులు ఉన్నారు. వీరిలో 32 మంది రైతులకు 2010 లో 120 ఎకరాలకు అప్పటి ప్రభుత్వం పట్టాలను జా
బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అడవుల సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి హరితహారం కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలు నాటించారు.
మధ్యభారత అటవీ ప్రాంతాలు 29 రకాల విలువైన ఖనిజాలకు, కోట్ల రూపాయల విలువైన సంపదకు పుట్టినిల్లుగా ఉన్నాయి. అది మన దేశ ప్రజలందరి సంపద. దానిపై ప్రభుత్వాలకే కాదు, అందరికీ అధికారం ఉంటుంది.
దేశంలోని అటవీ ప్రాంతాల్లో 2023-24 ఏడాదిలో అగ్నిప్రమాదాల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదాల పరంగా తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో నిలవగా, తొలి, రెండో స్థానాల్లో ఏపీ, మహారాష్ట్ర ఉన్నాయి. 2023 నవంబర్ - 2024 జూన్ సీజన్లో ఆంధ్�
హైదరాబాద్ దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 58 మంది ఎఫ్బీవోలు ఆదివారం బెజ్జూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అకాడమీ అసిస్టెంట్ కోర్స్ డైరెక్టర్ రామ్మోహన్ ఆధ
అటవీ ప్రాంతాల్లోని రైతులు, సామాన్య ప్రజలకు కొన్ని ప్రత్యేక సూచనలు చేసినట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేరొన్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం నా లుగు గంటల వరకు మాత్రమే పొలాల్లో పనులు చూసుక
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పాటిలింగం తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జ�
జగిత్యాల జిల్లాలో చిత్తుబొత్తు జోరుగా సాగుతున్నది. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో గల అటవీప్రాంతాలు, గుట్టబోర్లు కేంద్రాలుగా నడుస్తున్నది. కార్లు, జీపులు, భారీ వాహనాలు పోవడానికి
దండకారణ్యంలో జరిగిన దండాయాత్రలో రక్తం చిందింది. నట్టడవిలో నెత్తుటేర్లు ప్రవహించాయి. ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య శుక్రవారం జరిగిన భీకరపోరులో సాయుధ నక్సలైట్లు పెద్ద సంఖ్యలో �
సమాంతర ఉధృత గాలుల(స్ట్రెయిట్ లైన్ విండ్స్ స్టార్మ్) వల్లే ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకూలినట్లు అటవీ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. గాలి పీడ నం తీవ్రంగా ఉన్నప్పుడు దా
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-కన్సార్షియం ఆఫ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్(యూజీసీ-సీఈసీ) ఆధ్వర్యంలో 16వ అంతర్జాతీయ ప్రకృతి ఫిల్మ్ ఫెస్టివల్ కోసం నిర్వహించిన లఘుచిత్ర పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ�
నగర శివారులోని చిలుకూరు మృగవని జాతీయ ఉద్యానవనం పచ్చని అందాలకు, జంతు, జీవ జాతులకు నిలయంగా ఉంది. అభివృద్ధి, అవసరాల పేరుతో అటవీ ప్రాంతంలోని భూములను వినియోగించడం వల్ల అటవీ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బ త�
రాష్ట్రంలోని అడవులకు అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉన్నది. మూడోవంతు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, అటవీ సమీప గ్రామాల్లోనే ఇవి చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తున్నది.