నగర శివారులోని చిలుకూరు మృగవని జాతీయ ఉద్యానవనం పచ్చని అందాలకు, జంతు, జీవ జాతులకు నిలయంగా ఉంది. అభివృద్ధి, అవసరాల పేరుతో అటవీ ప్రాంతంలోని భూములను వినియోగించడం వల్ల అటవీ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బ త�
రాష్ట్రంలోని అడవులకు అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉన్నది. మూడోవంతు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, అటవీ సమీప గ్రామాల్లోనే ఇవి చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకులను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలతోపాటు రంగారెడ్�
బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్. నాగరిక సమాజానికి దూరంగా ఉంటూ అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనులకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు. బంజారాల ఆలోచన, వారి జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చి�
నేవీ రాడార్ సిగ్నల్ సెంటర్ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ సెంటర్ను ఏర్పాటు చేస్తే అందమైన ప్రకృతి దెబ్
అటవీ ఉత్పత్తులతో అడవి బిడ్డలకు ఉపాధి కలుగుతున్నది. ముష్టి గింజల సేకరణ వారికి కల్పత రువుగా మారింది. వీటిని వివిధ ఔషధాల తయారీలో వినియోగిస్తుండడంతో డిమాండ్ పెరిగింది. అటవీ ప్రాంతాల్లో విరివిగా లభించే ముష�
Minister Indrakaran Reddy | ఆరోగ్యానికి నడక, వ్యాయామమే మంచి మార్గమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిఅన్నారు. మహవీర్ హరిణ వనస్థలి నేషనల్పార్క్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4కే రన్ను మ�
వన్యప్రాణుల రాకపోకల కోసం తెలంగాణలో తొలిసారి నిర్మాణం హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు వాటికోసం ఎకో బ్రిడ్జిలు నిర్మి�