బాకారంలో సమీపంలో సోమవారం దారుణ హత్యకు గురైన యువతి కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసు అధికారులు మంగళవారం కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు.
నల్లగొండ మండలంలో కొద్దిరోజుల నుంచి కలకలం రేపుతున్న చిరుత పులి బుధవారం చందనపల్లి డంపింగ్ యార్డు సమీపంలో విఘతజీవిగా కనిపించింది. తమ పందులు కనిపించడం లేదని పెంపకందారులు వెతుకుతున్న క్రమంలో విషయం వెలుగు�
బోధన్ మండంలోని ఖండ్గామ్కు చెందిన శ్రీకాంత్ పటేల్ (20) అనే విద్యార్థి మృతదేహం ఈ నెల 12న ఉదయం బోధన్ పట్టణ శివారులోని పసుపువాగు ఒర్రెలో కుళ్లిన స్థితిలో లభ్యం కావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.