రియల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లు జంకుతున్నారు. రాజకీయ, భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ రంగం జోలికి వెల్లడానికి పెద్ద
భారత కరెన్సీ సరికొత్త ఆల్టైమ్ కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్తో రూపాయి (Rupee) మారకం విలువ 0.4 పైసలు క్షీణించి రూ.86.39 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతోపాటు అమెరికాలో ఉద్యోగ కల్పన పెరగడంతో రూపాయి �
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను తరలించుకుపోవడం, అన్ని రంగాల్లో షేర్లు కుదేలవడంతో సూచీలు రెండు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. అంతర్జాతీయ ఆ�
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్కు మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని అంచనాలు వెల్లడికావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎ
దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల (ఎఫ్పీఐ) రాక మందగించింది. గత నెలలో భారీగా తగ్గిపోయినట్టు తాజా గణాంకాల్లో తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మే-జూలై వరకు పెద్ద ఎత్తున వచ�
అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం చల్లారడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్వేస్తుందన్న అంచనాలు నెలకొనడంతో గతవారం ప్రపంచ మార్కెట్లలో హఠాత్తుగా సానుకూల ట్రెండ్ ఏర్పడింది.
తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య ట్రేడైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లను ల�
George Soros: జార్జ్ సోరస్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. మహాదాత. ఆయన సంపద 8.5 బిలియన్ల డాలర్లు. ఓపెన్ సొసైటీ ఫండేషన్ ఆయనదే. అయితే అదానీ మోసాలపై ప్రధాని మోదీ స్పందించాలని సోరస్ డిమాండ్ చేశారు. విదేశీ ఇన్వె
25 పైసలు తగ్గిన కరెన్సీ న్యూఢిల్లీ, మే 12: అంతర్జాతీయ మార్కెట్లో డాలరు విలువ పెరుగుతున్న నేపథ్యంలో దేశీ కరెన్సీ మరో నూతన కనిష్ఠస్థాయికి పడిపోయింది. గురువారంనాడిక్కడ ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారె�
గత నెల ఫిబ్రవరిలో భారతీయ పరిశ్రమ.. డైరెక్ట్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే 67 శాతం క్షీణించి 2.28 బిలియన్ డాలర్ల నుంచి 753.61 మిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు రిజర్వ్ బ�