మన్సూరాబాద్ డివిజన్ సహారా స్టేట్స్ కాలనీ మొదటి గేటు సమీపంలోని ప్రధాన రహదారి పై ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. సహారా మొదటి గేట్ నుంచి రెండో గేటు వరకు వెళ్లే ప్రధాన రహదా
మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలో పుట్పాత్ల ఆక్రమణల తొలగింపు సందర్భంగా సామగ్రి ఉండగానే తమ షాపులను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు షెడ్లు, ఇతర ని�
‘మాలాంటి పేదలకు న్యాయం చేసేది కేసీఆర్ సారే.. సార్ను కలుస్తా.. కాళ్లు పట్టుకొని నా కష్టాన్ని చెప్పి ఆదుకోవాలని వేడుకుంటా’ అని కూల్చివేతల బాధితురాలు జయమ్మ చెప్పింది.