ఆన్లైన్లో ఆహారం, కూరగాయలు, నిత్యావసరాలు ఆర్డర్ చేస్తున్నారా..? అయితే.. మీరు అలా కొనుగోలు చేసినవి నాణ్యమైనవి, శుభ్రమైనవి, స్వచ్ఛమైనవి కాకపోవచ్చు... క్విక్ కామర్స్ సంస్థలు నిమిషాల్లోనే మీ ఇంటి ముందుకు తీ
నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేని రసాయనాలను వాడుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో చల్గల్ మ్యాంగో మార్కెట్ను సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. మార్కెట్ నుంచి ఇతర రాష్ర్టాలకు వెళ్తున్న అన్న�
జ్యూస్ ఆరోగ్యకర పానీయం.. యాంటీ ఆక్సిడెంట్లు, మైక్రోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్, అంథోసైనిన్లు అధికంగా ఉండటం వలన ఇది ఆరోగ్యకమైన పానీ యంగా పరిగణించబడుతుంది. ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్న ఈ జ్యూస్లను �
ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు శుక్రవారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. అల్వాల్లోని కింగ్స్ 7 బేకరీ, మాదాపూర్ పాలమూరు గ్రిల్, జవహర్ నగర్ తిరుమల మెస్ అండ్ కర్రీ పాయింట్, ఆర్టీసీ క్రాస్రోడ్లోని �
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్ మార్కెట్లు, ఐస్క�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ హోటల్లో చికెన్ బిర్యానీలో బొద్దింక వచ్చినా కస్టమర్లను బెదిరించిన ఘటనపై సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడు లు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్ అపరిశుభ్రంగ�
నిబంధనలకు విరుద్ధంగా వివిధ బ్రాండ్ల పేర్లతో ఓ వ్యక్తి కల్తీ మినరల్ వాటర్ను తయారు చేసి బాటిళ్లలో విక్రయిస్తున్నాడు. దీంతో బల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ �
ఆహార ప్రియులు.. బయట తినాలంటే జర ఆలోచించాలి. ఎందుకంటే నాణ్యత లేని ఆహారం ఓ కారణమైతే.. దానికి తోడు పలు రెస్టారెంట్స్, హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో వంట గదులు అపరిశుభ్రంగా ఉండటం, గడువు ముగిసిన ముడి సరుకులను వంటల్�