Global Warming | ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వేడెక్కుతున్నది. ఇది కేవలం వాతావరణ సంక్షోభం మాత్రమే కాకుండా మానవ ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరికలు చేస్తున్నది. ప్రపంచ ఉష్ణోగ్రతలు ఒక్క డిగ్రీ �
ఇజ్రాయెల్తో యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. తినడానికి తిండి లేని దుస్థితిలో గాజా ప్రజలు కలుపు మొక్కలనే ఆహారంగా తింటున్నారు. ఔషధ గుణాలున్న మాలో అనే మొక్కను వారు ఆహారంగా స్వీకరిస్తు�
దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది ఆహార సంక్షోభానికి కారణం కావొచ్చన్న భయాలు మొదలయ్యాయి. ప్రభుత్వ గిడ్డంగుల్లో ఇప్పటికే అడుగంటిన ధాన్యపు నిల్వలు ఒకవైపు ఆందోళన రేపుతుండగా, గోధుమలను పండించే ప్ర
దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. 140 కోట్ల మంది భారతీయులు ఆకలితో అలమటించే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జాతీయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని చూస్తే ఈ భయాలు కలగకమానదు. గోధుమలు, బాస్మతీ, చక�
కేంద్ర ప్రభుత్వ విధాన లోపాలు, ముందుచూపు లేమితో ఆహారోత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా భారత్ ఆహార సంక్షోభం దిశగా పయనిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Food Crises |ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ముంచుకొస్తున్నదా? బియ్యం ఉత్పత్తి పడిపోయిందా? ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. పలు సర్వేలూ ఇదే రుజువు చేస్తున్నాయి.
శ్రీలంక అప్పటి అధ్యక్షుడు గోటబయ నివాసాన్ని ముట్టడించిన లంకేయులు.. వాహనాలకు నిప్పుపెట్టారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, విద్యుత్తు, పెట్రోల్ను సరఫరా చేయలేని ప్రభుత్వం ఎందుకంటూ నిరసన ప్రదర్శన�
పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ మరింత ముదురుతోంది. పలు ప్రావిన్స్లో బీభత్సం సృష్టించిన వర్షాలు, వరదలు పాకిస్థాన్ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. వర్షాలు, వరదలవల్ల పంటలు బాగా దెబ్
Sri Lanka Crisis | ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో ప్రజలు కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. తిండి కోసం ప్రజలు ఆస్తులను అమ్ముకునే పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ఆకలి బాధలు తీరే దారి కనిపించడం లేదు. రోమ్కు చెందిన వరల్డ్
యుద్ధం, పర్యావరణ విధ్వంసం ఎప్పుడూ అనర్థదాయకమే. భూ తాపం, వాతావరణ మార్పులు, తగ్గుతున్న భూసారం, అడవుల నరికివేత, ఆర్థిక అసమానతలు, తగ్గుతున్న సాగు విస్తీర్ణం, పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రపంచాన్ని ఆహార సంక్షోభ
Sri Lanka Crisis | పొరుగు దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. విదేశీ మారకద్రవ్యం అడుగంటడంతో అల్లాడుతున్నది. ద్యవ్యోల్బణం పతాక స్థాయికి చేరడంతో జనం ఆకలికి అలమటించాల్సిన దుస్థితి ఎదురైంది. దేశంల�
మాస్కో: వ్యూహాత్మకంగా కీలకమైన స్నేక్ ఐల్యాండ్ నుంచి తమ దళాలను ఉపసంహరించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆరంభంలో ఈ ద్వీపం కీలకంగా నిలిచింది. ఉక్రె
ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజా నిరసనలు ఉద్ధృతం కావడంతో అధ్యక్షుడు రాజపక్స దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు. భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలనిచ్చారు. నిరసన ప్రదర్శనలు ఎవరు నిర్�