ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజా నిరసనలు ఉద్ధృతం కావడంతో అధ్యక్షుడు రాజపక్స దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు. భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలనిచ్చారు. నిరసన ప్రదర్శనలు ఎవరు నిర్�
కాబూల్, అక్టోబర్ 25: అఫ్గానిస్థాన్ తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోనున్నదని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. దేశంలో సగానికి పైగా జనాభా.. దాదాపు 2.28 కోట్ల మందికి ఆహార భద్రత కొరవడుతుందని, 32 లక్షల మంది ఐదేండ్లల�
ఆహార సంక్షోభంతో శ్రీలంకలో నిత్యావసరాల ధరలు భగ్గుకొలంబో, అక్టోబర్ 11: ఆహార సంక్షోభంతో శ్రీలంక కొట్టుమిట్టాడు తున్నది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో పాలపొడి ధర రూ.1,195కు చేరింది. సిలిండర్ ధర రూ.2,657కు
కొలంబో : శ్రీలంకలో తీవ్ర ఆహార కొరత ( Food Crisis ) ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రైవేటు బ్యాంకుల్లో విదేశీ మారక నిలువలు కూడా అడగంటడంతో.. సరుకు దిగుమతులకు కూడా సమస్య ఏర్పడి
కరోనా మహమ్మారి బ్రిటన్వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. నిన్నటి వరకు లాక్డౌన్తో ఇబ్బందిపడిన ప్రజలు.. ఇప్పుడు ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. గత కొన్నిరోజులుగా బ్రిటన్లోని చాలా నగరాల్లోని సూపర్
కాఫీ పొడి ప్యాకెట్ రూ.7,500 ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు సంక్షోభాన్ని తీవ్రం చేసిన కరోనా, తుఫాన్లు సియోల్, జూన్ 21: అరటి పండ్లు ఒక్క కిలోకు 3,300 రూపాయలు. కాఫీ పొడి ప్యాకెట్ 7,500 రూప�