నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్లో వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ైక్లెమెట్ �
మహిళా సాధికారతే లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో, కొడకండ్ల మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమా
అన్ని వర్గాల మాదిరిగానే ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని, సమస్యల పర�
ఆశ్రమ పాఠశాలలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కంటోన్మెంట్లోని బాపూజీనగర్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు రూ.27లక్షలతో సొలేరా,
కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే బైక్లు, కార్లు, బస్సులు, ట్రక్కులు, లారీలు తదితర అన్ని వెహికిళ్లలో బీఎస్ 6 ప్రమాణాలు పాటించడం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఏప�
ఆదాయాన్ని పెంచుకునేందుకు రోడ్డు రవాణా సంస్థ ‘సూపర్' ఐడియాలను అమలుచేస్తున్నది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి లాభాల బాటలో పయనింపజేశారు. తనదైన రీతిలో దిద్దు�
తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతే గోదావరి నీటిని ఇతర బేసిన్లలోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా చూస్తే గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి సహకరిస్తామన�
సంగారెడ్డి జిల్లాలో రుణ లక్ష్యాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ (స్పెషల్ డీసీసీ) సమావేశం ఏర్�
ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్లో ఉన్న బీఆర్ గార్డెన్స్లో మున్సిపల్ అ
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తరోడా గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన రూ. 20 లక్షలతో సీసీ రోడ్డు పనులను శుక్రవారం ఆయన ప్రారంభి
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న యాక్టివ్ వేజ్ సీకర్స్లో కనీసం 50శాతం మందికి ఉపాధి పనులు కల్పించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, తుది ఓటర్ జాబితా, బ్యాలెట్ పేపర్ల వెరిఫికేషన్ నివేదికలు సకాలంలో పంపించడంపై జిల్లా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్ర�
వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతి చెందడం పట్ల బాధిత కుటుంబానికి మేయర్ సంతాపం తెలిపారు.