ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ విధులు ఉండాలని, నేరాల నియాత్రణయే లక్ష్యంగా గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారిస్తూ గ్రామాల్లో తరచు పర్యటిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలని జిల్లా
ప్రతీ సమస్యకు పరిష్కారం మార్గం ఉంటుందని, సమస్యపై కాకుండా పరిష్కార మార్గాలపై దృష్టిసారించాలని న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. జిల్లా ఆసుపత్రిలోని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సె�
మంథని నియోజకవర్గంలోని ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవీ దక్కించుకున్న శ్రీధర్బాబుకు అధికారానికి అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని.. మంత్రికి ఇసుక, మట్టి దోపిడిప�
ప్రస్తుతం ఎన్నికలు ఏమీ లేవని అభివృద్ధి పైనే తమ దృష్టి ఉన్నదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ క�
వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలపై రైతులు సాధించాలని జాతీయ మాంస పరిశోధన స్థానం సంచాలకులు డాక్టర్ ఎస్బీ బార్ బుద్దే అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లో ని కాట్నపల్లి రైతు వేదికలో గురువారం వి�
Microsoft CEO : భారత్ సహా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏఐపై పట్టు సాధించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆకాంక్షించారు. బెంగళూర్లో గురువారం జరిగిన మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్ ఈవెంట్లో డెవలపర్లను ఉద్దే�
AP Minister Roja | ఏపీ మంత్రి రోజాసెల్వమణి(Minister Roja) చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు (Chandra Babu) కు అభివృద్ధి గుర్తుకు వస్తుందని ఆరోపించారు.
నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్లో వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ైక్లెమెట్ �
మహిళా సాధికారతే లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో, కొడకండ్ల మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమా
అన్ని వర్గాల మాదిరిగానే ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని, సమస్యల పర�
ఆశ్రమ పాఠశాలలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కంటోన్మెంట్లోని బాపూజీనగర్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు రూ.27లక్షలతో సొలేరా,
కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే బైక్లు, కార్లు, బస్సులు, ట్రక్కులు, లారీలు తదితర అన్ని వెహికిళ్లలో బీఎస్ 6 ప్రమాణాలు పాటించడం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఏప�
ఆదాయాన్ని పెంచుకునేందుకు రోడ్డు రవాణా సంస్థ ‘సూపర్' ఐడియాలను అమలుచేస్తున్నది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి లాభాల బాటలో పయనింపజేశారు. తనదైన రీతిలో దిద్దు�
తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతే గోదావరి నీటిని ఇతర బేసిన్లలోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా చూస్తే గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి సహకరిస్తామన�
సంగారెడ్డి జిల్లాలో రుణ లక్ష్యాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ (స్పెషల్ డీసీసీ) సమావేశం ఏర్�