Delhi Yamuna River | ఉత్తరాది రాష్ర్టాల్లో వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలోని యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమ�
ఉత్తరాది రాష్ట్రాల్లో వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) సహా హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక గత మూడు రోజు
Himachal Pradesh Floods | రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో కురిసిన భారీ వర్షాలకు వరదలు (Floods) సంభవించాయి.
గుజరాత్లోని నదియాద్ను శనివారం ఉదయం భారీ వర్షం ముంచెత్తింది. కుండపోతతో పలు వీధులు జలమయమవడంతో వాహనదారులు (Viral post) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వరద నీరు చుట్టుముట్టి దిక్కుతోచని స్ధితిలో ఉన్న తల్లితో పాటు ఆమె చిన్నారి కూతురిని స్ధానికులు ధైర్యంగా కాపాడిన వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) వరద బీభత్సం సృష్టించింది. గత కొన్నిరోజులుగా కుంభవృష్టిగా కురుస్తున్న వానలతో దక్షిణ కివు ప్రావిన్స్లో (South Kivu province) నదులకు వరదలు (Floods) పోటెత్తాయి. దీంతో ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయి.
Rwanda Floods | తూర్పు ఆఫ్రికా (East Africa) దేశమైన రువాండా (Rwanda)లో వర్షాలు (Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా కురిసిన వర్షాల కారణంగా పశ్చిమ, ఉత్తర రువాండాలో పెద్ద ఎత్తున వరదలు (floods) సంభవించాయి.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. హైదరాబాద్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణకు విచ్చేసిన ఆయా కమిషనరేట్ల సీపీలు, జిల్ల
Highway Floods | శుక్రవారం రాత్రి బెంగళూరులోని రామనగర ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ప్రధాని మోదీ కొత్తగా ప్రారంభించిన బెంగళూరు-మైసూరు హైవే నీట మునిగింది. (Highway Floods) రహదారిలోని అండర్ బ్రిడ్జీ వద్ద భారీగా వర్షం నీర�
ఇప్పటికే వరదలతో సతమతమవుతున్న అమెరికాలోని కాలిఫోర్నియాను తాజాగా మరో తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీంతో 3,60,000లకుపైగా ఇండ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్తు నిలిచిపోయింది.
గుజరాత్కు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల వరద కొనసాగుతున్నది. కొత్తగా మరో రూ.12,600 కోట్లు గుజరాత్కు ఇవ్వనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు
బాంబ్ సైక్లోన్ నుంచి కోలుకోకముందే అగ్రరాజ్యం అమెరికాను వరదలు ముంచెత్తాయి. కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాలిఫోర్నియాలోని దాదాపు 90 శాతం మంది ప్ర
భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం అవుతున్నది. క్రిస్మస్ వారాంతం వరకు సంభవించిన వరదలకు 29 మంది మరణించగా.. మరో 25 మంది ఆచూకీ దొరకడం లేదని బుధవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ పేర్కొన్నది
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తింది. శుక్రవారం ఒక్కరోజే సుమారు 18 వేల బస్తాల ధాన్యం విక్రయానికి వచ్చింది. మార్కెట్ ఆవరణ ధాన్యపు రాశులతో నిండి పోయింది