Nagarjuna sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు 12 గేట్లు 10 అడుగులమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,3,099 క్యూసెక్కుల వరద వచ్చి
Nagarjuna sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 6 క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు
Nagarjuna sagar | కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 2,36,513 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఏడు గేట్లను పది
దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకొంటున్న బీజేపీ, భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరును ఎంత దుర్మార్గంగా ధ్వంసం చేసిందో మరోసారి బయటపడింది. కర్ణాటకలో ఏ కాంట్రాక్టు ఖరారు కావాలన్నా 40 శాతం కమీషన్ ఇవ్వనిద�
Nagarjuna sagar | కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టుకు 2.58 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 43 గేట్లు ఎత్తి 2.74 లక్షల క్యూసెక్కుల నీటిని
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పెరిగింది. మంగళవారం రాత్రి 51.80 అడుగులుగా ఉన్న నీట్టం నేడు కూడా స్థిరంగా కొనసాగుతున్నది.
Jurala | జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువనుంచి 2.55 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 45 గేట్లు ఎత్తి 2.74 లక్షల క్యూ
మూడ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నార్నూర్ మండలంలోని దన్నుగూడ చెక్డ్యాం వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆ గ్రామానికి రవాణా వ్యవస్థ స్తంభించింది.
కర్నాటక రాజధాని బెంగళూర్లోవరద ఉధృతి తగ్గకపోవడంతో జనజీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదు. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, మరింత వర్షపాతం నమోదవుతుందనే అంచనాల నడుమ ఆఫీస్ పనులను �
తుపాన్ ప్రభావం జిల్లాను వదలడం లేదు. మూడు రోజులుగా జిల్లా అంతటా వానలు దంచి కొడుతున్నాయి. కొన్నిచోట్ల మోస్తరు, మరికొన్నిచోట్ల భారీ వానలు కురుస్తున్నాయి. వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తగూడె
గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకర్పల్లి, బుల్కాపూర్ మీదుగా వరద ఉధృతి పెరుగుతుండటంతో జలమండలి అధికారులు ఉస్�
నాలాలో పడి గల్లంతైన ఓ వ్యక్తి హుస్సేన్సాగర్లో శవమై తేలాడు. ఈ సంఘటన సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మూసాపేట సర్కిల్లోని ప్రభాకర్ రెడ్డినగర్కు చెందిన ఆకారం �
Nagarjuna sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు 20 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.