2018లో జలవిలయంలో చిక్కుకొన్న కేరళను యుద్ధప్రాతిపదికన ఆదుకొన్నాం’ అంటూ 2019 లోక్సభ ఎన్నికల ముందు గొప్పలు చెప్పుకొన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. చేసిన వరద సాయాన్ని ఇప్పుడు నయా పైసలతో సహా వసూలు చేస్తున్నది.
Jurala project | జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 2.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల, హంద్రీనీవా ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1.73 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది.
శంషాబాద్ పరిధిలో కురిసిన భారీ వర్షానికి శంషాబాద్లోని ఎగ్జిట్ నం.15 అండర్పాస్ మీదుగా వరద నీరు ప్రవహించింది. అటు వైపు ఎవరూ వెళ్లకుండా స్థానిక పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
jurala project | జూరాల ప్రాజెక్టుకు (Jurala project) భారీ వరద కొనసాగుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు 1.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 32 గేట్లను ఎత్తివేశారు
Prakasam Barrage| బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది.
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎగువ నుంచి 4.17 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 22 గేట్లను ఎత్తి 3.69 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల
Musi river | హైదరాబాద్ నగరంతోపాటు పరిసర జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ నదికి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల
Jurala project | జూరాల ప్రాజెక్టుకు మరోసారి భారీగా వరద పోటెత్తింది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు 2.15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అంతే మొత్తంలో నీటిని
Sriram Sagar | శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. ఎగువనుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి 66,340 క్యూసెక్కుల వరద
Assam flood | అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
Pakistan | చరిత్రలో ఎన్నడూ లేనంతంగా వరదలతో అల్లాడిన పాక్.. ఇప్పుడు భారత్ సాయం కోరుతున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో దోమల వల్ల వ్యాధులు సోకకుండా ఉండేందుకు
UP rains | ఉత్తరప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో
జనజీవనం స్తంభించింది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 11 మంది మృతి చెందినట్లు అక్కడి అధి�
Nigeria | నైజీరియాలో (Nigeria) ఘోర పడవ ప్రమాదం జరిగింది. నైగర్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బగ్బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది. దీంతో 76 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు.