పెన్గంగలో (Penganga) వరద ఉధృతి కొనసాగుతున్నది. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా జైనాథ్ మండలం డొలారా వద్ద 50 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్నది. దీంతో బ్రిడ్జిపై నుంచి తెలంగాణ-మహారాష్ట్ర మధ్య వాహనాల ర�
యమునా నది (Yamuna) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రమాద స్థాయిని (Danger level) దాటి ప్రవహిస్తున్నది. ఢిల్లీలోని (Delhi) పాత రైల్వే బ్రిడ్జి వద్ద (Old Railway Bridge) యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది
రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి (Godavari river) వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో వాన (Heavy rain) దంచికొడుతున్నది. జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో (Floods) పెన్�
ఎడతెరపిలేని భారీ వర్షాలతో ప్రాణహితకు పోటెత్తిన వరద శుక్రవారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. 5.50 లక్షల క్యూసెక్కుల నుంచి 5.30 లక్షల క్యూసెక్కులకు తగ్గగా, 65 గేట్లను ఎత్తి లక్ష్మీబరాజ్ నుంచి నీటిని దిగువకు
Minister Puvvada | గోదావరికి వస్తున్న వరద వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు.
ముసురుతో మొదలైన వాన రెండు రోజులుగా తెరిపినివ్వడం లేదు. తాండూరు నియోజకవర్గంలో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురవ డంతో కాగ్నా, కాక్రవేణి నదుల్లో జలసవ్వడి కనిపించింది. వాగులు, చెక్డ్యాంలు, చెరువులు, కు�
భారీ వర్షాలు కురుస్తుండడం, గోదావరికి వరద పెరుగుతుండడంతో రానున్న 72 గంటలు ఎంతో కీలకమని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చర
ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల నుంచి జోరుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. సీజన్ మొదలైన నెలన్నర తర్వాత భారీ వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కురుస్తున్న వర్షానికి క�
భారీ వర్షాల దృష్ట్యా జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Gadwal Vijayalakshmi) సూచించారు. జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం సిబ్బంది నిరంతరం పరిస్థితులను సమీక్ష�
SRSP | జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద మొదలైంది. గోదావరి పరివాహక ప్రాంతంలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలకు 27,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీనికి తోడుగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంల�