రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవరసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani kumar) సూచించారు. పిల్లలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫీలు తీసుకోవడానిక�
హైదరాబాద్లో (Hyderabad) వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్కు భారీగా వరద వచ్చి చేరుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగ
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అధైర్య పడొద్దని.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు.
హైదరాబాద్లో (Hyderabad) ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మరికాసేపట్లో పరిశీలించన
Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లితోపాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. దీంతో ఆయా జిల్లాల్లో వరద (Floods) పోటెత్�
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెల చెరువుకు గ�
ములుగు (Mulugu) జిల్లాలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో వర్షాలకు రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. గోవిందరావుపేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163 జాతీయ రహదారిపై (NH 163) నుంచి వరద ప్రవహిస్తుండటం
హైదరాబాద్లోని (Hyderabad) జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్లోకి (Himayat Sagar) 1,300 క్యూసెక్కుల వరద స్తున్నది.
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (Godavari) నది మరింతఉగ్రరూపం దాల్చింది. ఉదయం 9 గంటలకు నది నీటిమట్టం 50.50 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు.
నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) వరద (Floods) పోటెత్తింది. భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే వదిలేస్తున్నారు. అయినప్పటికీ వరద పెద్దఎత�
Heavy rains | ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులు ఆదేశించారు. మహబూబాబాద్, ములు
Heavy rains | రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో 1868 ఎంఎం వర్షం కురిసింది. భారీ వర్షాలతో ముంపు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వరద నీరు చేరింది. వరద ఉధృతి�
కర్తార్పూర్ కారిడార్ (Kartarpur Corridor) యాత్ర నేటి నుంచి మళ్లీ ప్రారంభమం కానుంది. భారీ వర్షాల కారణంగా రావి నదిలో (Ravi river) నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు (Floods) పోటెత్త�
కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఎగువన కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతోపాటు స్థానికంగా కురుస్తున్న వానలకు కృష్ణాలో భారీగా వరద వచ్చి చేరుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టికి శనివారం సాయంత�