Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. నిన్న రాత్రి నుంచి వ
Heavy Rains | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడంతో గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతంలో రైతులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి �
అస్సాంలో వరద బీభత్సం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది. ఈ దయనీయ పరిస్థితి శుక్రవారం మరింత తీవ్రరూపం దాల్చింది. 30 జిల్లాల్లోని 24.20 లక్షల మందిపై ఈ ప్రభావం పడింది. ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహి
Cars Swept Away | ఉత్తరాదిలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో గంగా నదీ ప్రవాహంలో పలు కార్లు కొట్టుకుపోయాయి. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�
Delhi Rains | దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కూడళ్లలో ఉన్న అండర్పాస్లు నీటితో నిండాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓఖ్లాలోని అండర్పాస్లో న
Afghanistan: సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్లో తాజాగా కురిసిన భారీ వర్షలు, వరదల వల్ల సుమారు 50 మంది మృతిచెందారు. రెండు వేల ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మరో నాలుగు వేల ఇండ్లు పాకిక్షంగా దెబ్బతిన్నాయి. సుమారు ర�
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అఫ్ఘనిస్థాన్లో 300 మంది పౌరులు మృతిచెందారు. వేలాది మంది గాయడ్డారు. వెయ్యికి పైగా ఇండ్లు ధ్వంసమైనట్టు యూఎన్ ఫుడ్ ఏజన్సీ శనివారం వెల్లడించింది.
Brazil | భారత్లో ఎండలు దంచికొడుతుంటే.. విదేశాల్లో మాత్రం వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా బ్రెజిల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాలు, వరదలతో దుబాయ్ అతలాకుతలం కావడానికి వాతావరణ మార్పులే కారణమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు ప్రపంచానికి పెను ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని కృత్
Heavy Rains | ఎడారి దేశమైన దుబాయిలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరదలు పోటెత్తాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలకు దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత �
Congo Floods | సెంట్రల్ కాంగోలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. వరదల ప్రభావంతో 22 మంది మృతి చెందారని, ఇందులో ఒకే కుటుంబానికి చెందిన పది మంది ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. కసాయి సెంట్రల్ ప్రావిన్స్లోని కనంగా జ
mobile cremator | భారీ వర్షాలకు వరద నీటిలో శ్మశానవాటికలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో స్థానికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరణించిన వారి మృతదేహాలకు మొబైల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు (mobile cremator) నిర్వహిస్�
Tamil Nadu | తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు నిరాశ్రయులయ్యారు.