ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ (Sriram Sagar Project), నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి (Nizam Sagar Project) భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.
ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన బాధితులను, మృతుల కుటుంబాలను ఆదుకొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
హిమాచల్ప్రదేశ్లోని (Himachalpradesh) సిర్మౌర్ (Sirmaur) జిల్లాలో వర్షం ముంచెత్తింది. మబ్బులకు చిల్లులు పడిట్లు కుండపోతగా వర్షాలు (Cloudburst) కురిశాయి. దీంతో జిల్లాలోని గిరి నది (Giri river) పొంగిపొర్లుతున్నది.
చుట్టుముట్టిన వరదల్లో చెట్ల కొమ్మలు పట్టుకొని.. ప్రాణాలు అరచేత పెట్టుకొని బతుకుతామా లేదా అన్న భయం.. ఇండ్లపైకప్పులు ఎక్కి బిక్కుబిక్కుమంటూ ముంచుకొస్తున్న ముంపులో ఎక్కడ కొట్టుకుపోతామోనన్న ఆందోళన.. ఇలా ఊహ�
TS Assmebly Session | శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం భారీ వర్షాలు, వరదలపై చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి.
అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఆరు వరకు జరుగనున్నాయి. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Beijing | డోక్సూరి తుపాను (Typhoon Doksuri) కారణంగా చైనా (China) అల్లాడిపోతోంది. గత కొన్ని రోజులుగా ఆ దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) వరదలు (Floods) పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజధాని బీజింగ్ (Beijing) వరదలకు అతలాకుతలమైంద
Legislative Council | వరదలపై ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి ప్రశాంత్రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మండలిలో వర్షాలు, వరదలపై స్వల్పకాలిక చర్చ జరిగ�
Beijing | డోక్సూరి తుపాను (Typhoon Doksuri) కారణంగా చైనా (China) అల్లాడిపోతోంది. గత కొన్ని రోజులుగా ఆ దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) వరదలు (Floods) పోటెత్తుతున్నాయి.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ (BAC) సమావేశం ముగిసింది. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.
Viral News | డోక్సూరి తుపాను (Typhoon Doksuri) విధ్వంసం కారణంగా ఫిలిప్పీన్స్ (Philippines) లో వరదలు (Floods) సంభవించాయి. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధైర్యపడకుండా ఓ జంట వివాహం చేసుకుంది.
Minister Jagdish Reddy | రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరద ప్రభావంపై కాంగ్రెస్ నాయకులు బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ( Minister Jagdish Reddy ) మండిపడ్డారు.
భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని ఛిన్నాభిన్నం చేయగా.. కొందరు ఉద్యోగులు తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. తీవ్ర వరద నీటిలోనూ విధులు నిర్వర్తించి శెభాష్ అనిపించుకున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస
Telangana Cabinet | భారీ వర్షాలతో సంభవించిన వరదల నేపథ్యంలో తక్షణ సహాయం కింద రూ.500కోట్లు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం దాదాపు
వరద సృష్టించిన బీభత్సానికి సర్వం కోల్పోయిన ప్రజలకు సర్కారు భరోసానిస్తోంది. ఇల్లు, పొలాలు, పాడి పశువులు, అయినవాళ్లు దూరమై ఆగమైన కుటుంబాలను ఓదార్చి మేమున్నామని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ధైర్యం చ�