అతడో ఘరానా విమాన దొంగ.కేబిన్ బ్యాగ్లో ఉంచిన ప్రయాణికుల లగేజ్ పక్కన తన బ్యాగ్ ఉంచి నైపుణ్యంగా చోరీలకు పాల్పడే వాడు. ఒకటి కాదు రెండు కాదు గత ఏడాది 100 రోజుల పాటు అలా 200 విమానాల్లో వేలాది కిలోమీటర్ల దూరం ప్ర�
Middle East | మిడిల్ ఈస్ట్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్కు విమానాల రాకపోకలను లు�
ప్రస్తుత వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు భారీ స్థాయిలో సర్వీసులు అందించడానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 31 నుంచి వారానికి 24,275 చొప్పున దేశీయంగా విమాన సర్వీసులు అందించబోతు�
శంషాబాద్ ఎయిర్పోర్ట్ మరో రికార్డును సృష్టించింది. జనవరి 30న ఒకేరోజు 536 విమానాలు రాకపోకలు సాగించాయి. ఒకేరోజు ఇన్ని విమాన సర్వీసులు రాకపోకలు సాగించడం ఇదే తొలిసారని జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస�
Dense Fog | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని దట్టమైన పొగమంచు (Dense Fog) ఆవహించింది. బుధవారం ఉదయం ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ (visibility) దాదాపు సున్నాకి పడిపోయింది.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరానికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును బుధవారం ప్రారంభించారు. లుఫ్తాన్జా ఎయిర్లైన్స్ సంస్థ భాగస్వామ్యంతో శంషాబాద్ నుంచి ఫ్రాంక్ఫర
దట్టమైన పొగమంచు కారణంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన, ఇక్కడికి రావావాల్సిన తొమ్మిది విమాన సర్వీసులను బుధవారం ఉదయం అధికారులు రద్దు చేశారు. దట్టమైన పొంగమంచు కమ్ముకోవడంతో కనీసం 200 మీ
Flight Journey | ఖర్చయినా త్వరగా గమ్యస్థానాలను చేరుస్తుంది.. ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది అని చాలామంది ఖర్చుకు వెనుకాడకుండా విమానాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే ఇటీవల ‘నేనెక్కే విమానం రోజుల తరబడి లేట్' అన్నట
దేశ రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతోపాటు ఉత్తరభారతదేశాన్ని మంచు దుప్పటి (Dense Fog) కమ్మేసింది.