దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాన దంచికొట్టింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Heavy Rains) కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ప్రయాణికులు విమానాశ్రయాలకు తమ విమానాలు బయల్దేరే సమయానికి మూడు గంటలు ముందుగానే రావాలని విమానయాన సంస్థలు కోరాయి. పాకిస్థాన్తో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను ప్రభుత్వం కట్టుది�
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) భారీ వర్షం ముంచెత్తింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో జనజీవనం స్తంభించింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. �
US deportation | అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత వలసదారులను ఆ దేశ ఎయిర్ఫోర్స్ విమానాల్లో తరలిస్తున్నారు. అయితే పంజాబ్కే తరలించడంపై రాజకీయ వివాదం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమృత్సర్�
భారత్కు చెందిన వలసదారులను తీసుకురావడానికి భారత్ విమానాలను ఎందుకు పంపలేదని మోదీ ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీశాయి. 104 మంది కాళ్లు, చేతులకు బేడీలు వేసి అవమానకర రీతిలో అమానవీయంగా భారత్కు తీసుకువచ్చారన�
దేశీయ విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. తమ సంస్థకు చెందిన ఎయిర్బస్ ఏ350, బోయింగ్ 757-9, ఎంపిక చేసిన కొన్ని ఎయిర్బస్లు, ఎ321 నియో విమానాలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ సర్వీసులలో వైఫై ఇంటర్నె�
విమాన ప్రయాణం చేయదలచిన ప్రయాణికులు ఇక ఎయిర్పోర్టుకు బయల్దేరే ముందు బ్యూరో ఆఫ్ సిలివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ప్రకటించిన కొత్త హ్యాండ్ బ్యాగేజీ విధానం గురించి తెలుసుకోకపోతే చిక్కుల్లో ప�
ఇండిగో.. విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. విమాన టికెట్పై 6 శాతం రాయితీతోపాటు 10 కిలోల అదనపు లగేజీకి అవకాశం ఇచ్చింది. కంపెనీ వెబ్సైట్, యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్నవారికే ఆఫర్. విద్యార్థు�
విమానాలు బయల్దేరే సమయం ముందుగా ప్రకటించిన దాని కన్నా మూడు గంటలకు పైగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నపుడు ఆ విమానాలను రద్దు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు విమానయాన సంస్థలను ఆదేశించారు.
విమానాలకు బాంబు బెదిరింపులతో ఇప్పటికే ఆందోళన నెలకొనగా, తాజాగా హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నది. తిరుపతి, రాజ్కోట్, కోల్కతా, లక్నోలోని ప్రముఖ హోటళ్లకు ఈ-మెయిళ్ల ద్వారా బాంబు బెద�
శుక్రవారం 25కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 7 ఇండిగో, 7 విస్తారా, 7 స్పైస్జెట్, ఆరు ఎయిరిండియా విమానాలకు శుక్రవారం భద్రతాపరమైన హెచ్చరికలు వచ్చాయి.
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులు విమానాల్లో కొబ్బరి కాయలను పట్టుకెళ్లవచ్చు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఈ మేరకు శుక్రవారం అనుమతి ఇచ్చింది.
Hoax Bomb Threat | ఇటీవల విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. ఇవాళ ఒకే రోజు మరో 95 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులు విమానయాలన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి.