ఇండిగో.. విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. విమాన టికెట్పై 6 శాతం రాయితీతోపాటు 10 కిలోల అదనపు లగేజీకి అవకాశం ఇచ్చింది. కంపెనీ వెబ్సైట్, యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్నవారికే ఆఫర్. విద్యార్థు�
విమానాలు బయల్దేరే సమయం ముందుగా ప్రకటించిన దాని కన్నా మూడు గంటలకు పైగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నపుడు ఆ విమానాలను రద్దు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు విమానయాన సంస్థలను ఆదేశించారు.
విమానాలకు బాంబు బెదిరింపులతో ఇప్పటికే ఆందోళన నెలకొనగా, తాజాగా హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నది. తిరుపతి, రాజ్కోట్, కోల్కతా, లక్నోలోని ప్రముఖ హోటళ్లకు ఈ-మెయిళ్ల ద్వారా బాంబు బెద�
శుక్రవారం 25కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 7 ఇండిగో, 7 విస్తారా, 7 స్పైస్జెట్, ఆరు ఎయిరిండియా విమానాలకు శుక్రవారం భద్రతాపరమైన హెచ్చరికలు వచ్చాయి.
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులు విమానాల్లో కొబ్బరి కాయలను పట్టుకెళ్లవచ్చు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఈ మేరకు శుక్రవారం అనుమతి ఇచ్చింది.
Hoax Bomb Threat | ఇటీవల విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. ఇవాళ ఒకే రోజు మరో 95 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులు విమానయాలన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి.
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు పెద్ద సమస్యగా మారిపోయింది. ఫోన్లు, ఈమెయిళ్లు, సోషల్ మీడియా ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న బెదిరింపులతో విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. ఫలితంగ�
Bomb Threats | విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఇటీవల వరుసగా విమానాల్లో బాంబు ఉందంటూ ఫోన్లు, సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొనడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. తాజాగా దేశీయ విమానయాన సంస్థలు నిర�
Bomb threats | ఈ మధ్య కాలంలో ఎయిర్పోర్టులకు, విమానాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు బాంబులు పెట్టామంటూ బెదిరింపు మెయిల్స్, కాల్స్ చేసేవారి సంఖ్య పెరిగిపోతున్నది. ఎప్పుడూ ఏదో ఒక చోట బాంబు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉ�
Flights- Bomb Threats | భారత్లో పలు విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులు..మరింతగా పెరిగాయి. శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్లైన్స్కు చెందిన 30కి పైగా విమానాలకు బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తాజాగా వెల్లడించారు.
టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా..తాత్కాలికంగా పలు రూట్లలో విమాన సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో హైదరాబాద్తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి నేరుగా కోల్కతా�
Air India | మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్కు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మిడిల్ ఈస్ట్లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న పరిస్థితు�