Road Accident | సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్పూర్ మండలం మునిపడ మల్లన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మునిగడప మల్లన్న గుడి మూలమలుపు వద్దనున్న
Five killed in Road Accident | తమిళనాడు కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై వెప్పూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆరు వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన
Five killed | రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్నగర్లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు. శనివారం రాత్రి మెగా హైవేపై కారు, ఇటుకల లోడ్లో వెళ్తున్�
సైన్యానికి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అరుణాచల్ప్రదేశ్లో కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు పైలట్లు. రోజువారి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం కూడా ఐదుగురి�
Five killed | జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బస్సు లోయలోకి దూసుకువెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. బస్సు పూంచ్ నుంచి జమ్మూకు
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో సోమవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఇంటి గోడకూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు �
Road Accident in Karnataka | కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా.. నలుగురు మహిళలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన కర్నాటకల�
ఇండోర్ : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్ – ఖాండ్వా మార్గంలో బస్సు 50 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 40 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 50 మందికిపైగా ప్రయాణిక�
అమరావతి : వివాహ కార్యక్రమానికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కారులో వెళ్తున్న సమయంలో మృత్యురూపంలో వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని న�
Secunderabad | సికింద్రాబాద్లో (Secunderabad) భారీ అగ్నిప్రమాదం జరిగింది. సికింద్రాబాద్లోని బోయిగూడలో ఉన్న టింబర్ డిపోలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున్న అగ్నికీలలు ఎగసిపడ్డా�
తిరుపతి : తిరుపతి ఆదివారం మధ్నాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీ 39 హెచ్ఏ 4003 అనే నంబర్ గల కారు చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామం వద్ద వేగంగా వచ్చి డివైడర్�