చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉబ్బస వ్యాధి గ్రస్తులకు బత్తిని కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆది, సోమవారాల్లో పంపిణీ చేయనున్నారు.
Fish Prasadam | వచ్చేనెల 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ జరగనున్నది. మృగశిర కార్తె రోజు ఆస్తమా బాధితులకు ఆయుర్వేద పద్ధతిలో బత్తిని కుటుంబం తరతరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్�
మృగశిర కార్తెను పురస్కరించుకుని ఉబ్బసం వ్యాధి నియంత్రణతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచడానికి అందించే ఆయుర్వేదిక్ మందు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ క్రాస�
మృగశిర కార్తెను పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శనివారం బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మృగశిరకార్తె సందర్భంగా ఈ నెల 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి నాంపల్లికి ప్రత్యేక బస్సుల
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శని, ఆదివారం చేప ప్రసాదం పంపిణీ ఉన్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి 130 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్�
TGSRTC | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి నాంపల్లికి ప�
మృగశిర కార్తెని పురస్కరించుకొని ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబం ఈనెల 8న అందించే చేప మందు ప్రసాదం పంపిణీకి ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కౌంటర్లు �
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వచ్చే నెల 8న ఉదయం11గంటలకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు దివంగత బత్తిని హరినాథ్గౌడ్ తనయుడు అమర్నాథ్గౌడ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన మాట్లాడా
Fish prasadam | జూన్ 8 ఉదయం పదకొండు గంటల నుంచి జూన్ 9వ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో(Nampally Exhibition Ground) చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు.
Minister Srinivas Yadav | చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించడం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరికీ అభినందనలు తెలిపారు.
బత్తిని కుటుంబీకుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలైంది.
చేప ప్రసాదం పంపిణీ తెలంగాణకే తలమానికం అని పశు సంవర్ధక, ఫిషరీస్శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శుక్రవారం బత్తిని కుటుంబీకుల చేప