మృగశిర కార్తె (Mrigasira Karthi) సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో పోలీసులు ట్రా
చేప ప్రసాదం (Fish Prasadam) కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ చేప మందు అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. మృగశిర కార్తె (Mrigasira Karthi) రోజున చేప తినాలి అనే ఒక ఆనవాయితీ ఉందని చెప్పారు.
ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా (Asthama) వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ప్రారంభించారు.
మృగశిర కార్తె సందర్భంగా పంపిణీ చేసే చేప ప్రసాదానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం చేప ప్రసాదం పంపిణీని రాష్ట్ర పశు సంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించనున్నార�
మృగశిర కార్తె సందర్భంగా నేటి ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఉబ్బసంతో బాధపడుతున్న వారికి బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చే�
మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా అస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు 9వ తేదీన చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది.
Fish prasadam | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
Minister Talasani | ఈనెల 9న మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం తరుఫున అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Ministe
Minister Talasani | కరోనా కారణంగా మూడు సంవత్సరాల పాటు నిలిపివేసిన ఉచిత చేప ప్రసాదం పంపిణీ జూన్ 9న తిరిగి ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్�
Mrigasira Karthi | మృగశిర కార్తె సందర్భంగా వచ్చే నెల 9న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్�
Fish Prasadam | హైదరాబాద్ : చేప ప్రసాదం పంపిణీకి ముహుర్తం ఖరారైంది. మూడేండ్ల తర్వాత చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను బత్�
దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన చేప ప్రసాదాన్ని ఈ సారి కూడా పంపిణీ చేయడం లేదని బత్తిని కుటుంబసభ్యులు వెల్లడించారు. చేపమందు కోసం ఎవరూ రావద్దని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేండ్లుగా చేప మందు ప్రసా�
Fish Prasadam | ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు చేపప్రసాదాన్ని (Fish Prasadam) పంపిణీ చేయడంలేదని నిర్వాహకుడు బత్తిని గౌరీశంకర్ తెలిపారు. తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు