ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించిన విధి విధానాలు జిల్లాలకు అందకపోవడంతో వాటి పంపిణీ కోసం మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. నిధులు మంజూరు చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం చెరువులకు ఎన్ని లక్షల చేప పిల్�
‘ఉచిత చేపపిల్లల పంపిణీ’ పథకంపై నీలినీడలు అలుముకున్నాయి. పథకాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. జలాశయాల్లో చేపపిల్లలను వేయాల్సిన సమయం మించిప
కాంగ్రెస్ పాలనలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భారీగా కోత విధించారు. జిల్లాలో రెండు రకాల చేప పిల్లలను చెరువుల్లో వేసేవారు. 2023 వరకు ఏటా 3 కోట్ల చేప పిల్లలను చెరువుల్లోకి వదిలేవారు. అందులో 2 కోట్లు పెద్ద పిల్�
వానకాలం సీజన్ మొదలైనా రాష్ట్రంలో చేపల పిల్లల ఉచిత పంపిణీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంపిణీ ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారు.
కుల వృత్తులకు ప్రోత్సాహం అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఉపాధి లేకుండా పోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తుల ప్రోత్సాహానికి చేయూతనందించి వారికి అండగా నిలిచింది.
Mrigasira Karthi | మృగశిర కార్తెలో చేపలు తింటే మంచిదని పెద్దలు చెబుతుంటారు. దీంతో మృగశిర కార్తె సందర్భంగా ఆదివారం నాడు చేవెళ్ల మండల కేంద్రంలో చేపల కొనుగోలు కోసం జనాలు పెద్దఎత్తున క్యూకట్టారు.
ఎండాకాలమంతా సూర్యుడి భగభగలతో సతమతమైన ప్రజలు.. మృగశిర కార్తె రోజు(జూన్-8)న చేపలు తిని ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందుతారనేది నానుడి. అయితే, ఈసారి మృగశిర కార్తె జిల్లాలోని మత్స్యహారులకు బ్యాడ్న్యూస్ తీసుకొ
రంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు సుమారు వెయ్యి వరకు ఉన్నాయి. వాటి విస్తీర్ణం సు మారు 15 వేల హెక్టార్ల వరకు ఉంటుంది. జిల్లాలో 210కి పైగా మత్స్యకార సహకార సంఘాలున్నాయి. అందులో 15,000 మంది చేపలు పట్టి, విక్రయించి �
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం గాడితప్పింది. నిరుడు 2024-25 వార్షిక సంవత్సరంలో రూ.90 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 29,434 చెరువుల్లో సుమారు 90 కోట్ల చేపపిల్లలను వదలాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా �
ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంలో భారీ అవినీతి జరుగుతున్నట్టు తెలుస్తున్నది. సరఫరాదారులతో కొందరు మత్స్యశాఖ అధికారులు కుమ్మక్కై అడ్డంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరఫరాదారులిచ్చే తాయ�
మత్స్యకారులకు చేయూతనందిచాల్సిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి కాంట్రాక్టర్లు ఆదిలోనే తూట్లు పొడుతున్నారు. నిబంధనల ప్రకారం పదించుల వరకు సైజ్ ఉన్న చేప పిల్లలనను చెరువుల్లో పోయాల్సి ఉండగా, మూడించులు ఉన
వానకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నది. మత్స్యకారుల ఉపాధి కల్పనలో భాగంగా ఉచితంగా అందించే చేప పిల్లల పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చ ర్యలు తీసుకోవడం లేదు.
కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. దాదాపు ఎనిమిదేండ్లపాటు యేటా వానకాలం ప్రారంభానికి ముందే చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్ల
మత్స్యకారుల ఆర్థిక ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. వారి జీవనోపాధి కోసం ఏటా ఉచితంగా చేప పిల్లలను అందజేస్తూ చేయూతనందిస్తున్నది. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలోని 804 చెరువుల్లో 1.96 కోట్ల