Dead woman opens eyes | ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హరిభేజి అనే 81 ఏండ్ల వృద్ధురాలు గత నెల 23న తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో
Firozabad Road Accident | ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరోజాబాద్ సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై బుధవారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృ
GST | క్రమం తప్పకుండా జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికి జీఎస్టీ అధికారులు తమ వ్యాపారాలపై దాడులు నిర్వహిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ వ్యాపారస్థులు డిమాండ్ చేశారు.
Furniture shop | ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత ఫిరోజాబాద్లోని
ఐహెచ్ఐవీ పాజిటివ్ అయిన ఆ గర్భిణీని ముట్టుకునేందుకు, ఆమెకు డెలివరీ చేసేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. దీంతో ఆ మహిళ పలు గంటలపాటు పురిటి నొప్పులతో విలవిలలాడిపోయింది.
లక్నో: డెంగ్యూ బారిన పడిన బాలికను ఆసుపత్రిలో చేర్చుకోవడంపై సిబ్బంది నిర్లక్షం వహించారు. దీంతో ఆ బాలిక మరణించింది. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఈ విషాద ఘటన జరిగింది. ఐదేండ్ల సవన్య గుప్తాకు జ్వరం ఎక్కు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో పదుల సంఖ్యలో పిల్లలు డెంగ్యూతో మరణించడాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్గా తీసుకున్నారు. ఫిరోజాబాద్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలని బుధవారం ఆదేశించారు. ఫిరో
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో గత పది రోజుల్లో సుమారు 53 మంది మరణించారు. వారిలో 45 మంది చిన్నారులే ఉన్నారు. అయితే వీరంతా డెంగీ వ్యాధితో మరణించినట్లు భావిస్తున్నారు. దీనిపై విచారణ