cop mistakes judge as thief | ఒక పోలీస్ అధికారి ఏకంగా జడ్జిని దొంగగా పేర్కొన్నాడు. ఆ చిరునామాలో వెతికినా కనిపించలేదంటూ కోర్టుకు నివేదిక ఇచ్చాడు. ఆ న్యాయమూర్తి ఇది చూసి కంగుతిన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆ పోలీస్�
ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్లోని రక్షణ శాఖ ఆయుధ కర్మాగారం నుంచి రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్కు చేర వేస్తున్న ఉద్యోగి రవీంద్రకుమార్, అతడి సహాయకుడిని యూపీ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశా�
Husband Dies Of Illness, Wife Hangs Self | ఒక వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు. అతడి మరణాన్ని భార్య తట్టుకోలేకపోయింది. దీంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. (Husband Dies Of Illness, Wife Hangs Self) భార్యాభర్తల మృతితో వారి ఏడాది వయస్సున్న బిడ్డ అనాథ అయ్యి
Dalit Man Sets On Fire | యజమాని, అతడి సహచరులు కలిసి దళిత ఉద్యోగిని కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన అతడు ఇంట్లో నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో యజమాని, అతడి భాగస్వాములపై పోలీసులు కేసు నమోదు చేశారు.
IAS officer Posing As Patient | ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఐఏఎస్ అదికారిణి నిర్ణయించింది. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆకస్మికంగా తనిఖీ చ�
Dead woman opens eyes | ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హరిభేజి అనే 81 ఏండ్ల వృద్ధురాలు గత నెల 23న తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో
Firozabad Road Accident | ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరోజాబాద్ సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై బుధవారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృ
GST | క్రమం తప్పకుండా జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికి జీఎస్టీ అధికారులు తమ వ్యాపారాలపై దాడులు నిర్వహిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ వ్యాపారస్థులు డిమాండ్ చేశారు.
Furniture shop | ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత ఫిరోజాబాద్లోని
ఐహెచ్ఐవీ పాజిటివ్ అయిన ఆ గర్భిణీని ముట్టుకునేందుకు, ఆమెకు డెలివరీ చేసేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. దీంతో ఆ మహిళ పలు గంటలపాటు పురిటి నొప్పులతో విలవిలలాడిపోయింది.
లక్నో: డెంగ్యూ బారిన పడిన బాలికను ఆసుపత్రిలో చేర్చుకోవడంపై సిబ్బంది నిర్లక్షం వహించారు. దీంతో ఆ బాలిక మరణించింది. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఈ విషాద ఘటన జరిగింది. ఐదేండ్ల సవన్య గుప్తాకు జ్వరం ఎక్కు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో పదుల సంఖ్యలో పిల్లలు డెంగ్యూతో మరణించడాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్గా తీసుకున్నారు. ఫిరోజాబాద్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలని బుధవారం ఆదేశించారు. ఫిరో
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో గత పది రోజుల్లో సుమారు 53 మంది మరణించారు. వారిలో 45 మంది చిన్నారులే ఉన్నారు. అయితే వీరంతా డెంగీ వ్యాధితో మరణించినట్లు భావిస్తున్నారు. దీనిపై విచారణ