అమెరికాలోని స్టోర్లో ఒక దుండగుడు ఇద్దరు భారతీయులను కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో భారత సంతతికి చెందిన తండ్రీ, కూతురు మరణించారు. వర్జీనియాలోని ఒక కన్వీనియన్స్ స్టోర్లో పనిచేస్తున్న భారత్కు చెందిన 56 ఏండ�
హైదరాబాద్లో కాల్పులు జరిగి మూడు రోజులవుతున్నా దోపిడీ దొంగలు ఇంత వరకు పోలీసులకు చిక్కకుండా సవాల్ విసురుతున్నారు. అసలు పేర్లు చెప్పలేదు. ఫోన్లు వాడలేదు. రెక్కీ నిర్వహించారు. బీదర్లో దోపిడీ చేసి.. హైదరా�
Constable Suicide | ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంశీశ్రీనివాస్ అనే ఏఆర్ కానిస్టేబుల్ ఎస్కార్ట్లో విధులు నిర్వహిస్తూనే ఎస్కార్ట్ కారులో తన వద్ద ఉన్న తుపాకీతో పాయిం�
Firing At Durga Puja Pandal | దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు జరిగాయి. బైక్లపై వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మండపం వద్దకు చేరుకున్�
Firing at Congress candidate's convoy | కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కాన్వాయ్పై కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఆయన అనుచరుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ కాల్పుల సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నార�
Firing In Manipur | మణిపూర్లో అనుమానిత తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక మహిళ మరణించింది. 12 ఏళ్ల ఆమె కుమార్తెతోపాటు ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. కుకీ తీవ్రవాదులు ఆ మహిళను కాల్చి చంపినట్లు మైతీలు ఆ�
బీహార్లోని సుపౌల్ జిల్లాలోని లాల్పత్తిలో ఐదేళ్ల బాలుడు మరో బాలుడిపై కాల్పులు జరిపాడు. ఎస్పీ శైశవ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, ఓ ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ విద్యార్థి (5) బుధవారం తన బ్యాగులో ఓ హ్యాండ
ఢిల్లీలోని జీటీబీ హాస్పిటల్లో ఓ టీనేజర్ ఆదివారం జరిపిన కాల్పుల్లో ఓ రోగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రియాజుద్దీన్ (32) పొత్తి కడుపు ఇన్ఫెక్షన్తో గత నెల 23 నుంచి ఈ దవాఖానలో చికి�
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున మరోసారి కాల్పులు (Firing) కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి వేళ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు ఓ వ్యక్తిని పట్టుకున్నారు.
Chandrababu | అమెరికాలోని టెక్సాస్ నగరం డాలస్ సూపర్ మార్కెట్లో దుండగుడి కాల్పుల్లో బాపట్ల వాసి దాసరి గోపికృష్ణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.