టెక్ దిగ్గజం గూగుల్ మరో దశ లేఆఫ్స్కు తెగబడింది. లేటెస్ట్ లేఆఫ్స్లో భాగంగా సెర్చింజన్ దిగ్గజం ఏకంగా 1000 మందిని విధుల నుంచి తొలగించినట్టు సమాచారం.
ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ ( Kasganj ) జిల్లాలో ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దానిని ఆపడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరపడంతో సికందర్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తీవ్రంగా గాయపడ్డారు.
Crime News | ముంబైలోని కుర్లా సబర్బన్ ప్రాంతంలో స్థానికుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.
Firing | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన కాల్పుల (Firing) ఘటన కలకలం సృష్టిస్తుంది. ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు.
Kerala: నిందితుడిగా ఉన్న కుమారుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై అతని తండ్రి కాల్పులు జరిపాడు. ఈ ఘటన కేరళలోని కన్నూరు సమీపంలో ఉన్న వాలపట్టాణం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ కాల్పుల�
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం (Firing) చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్పూర్లో ఓ షాపులోకి దూసుకొచ్చిన దుండగులు కాల్పులు జరిపారు.
Manipur Protests | బీజేపీ పాలిత మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీస్ కర్ఫ్యూను నిరసనకారులు లెక్కచేయలేదు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. (Manipur Protests) ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంద�
Miyapur Firing case | మియాపూర్ కాల్పుల కేసు (Miyapur Firing case)లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్లో దేవేందర్పై కాల్పులు జరిపిన నిందితుడు రితీష్ నాయర్ను అరెస్ట్ చేశారు.
Haryana | విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) నిర్వహించిన మతపరమైన ర్యాలీ హింసకు దారి తీసింది. కొందరు వ్యక్తులు ఈ ర్యాలీని అడ్డుకున్నారు. రాళ్లతో దాడి చేయడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా
Bihar | ప్రజల కనీస అవసరాలు తీర్చలేని బీహార్ ప్రభుత్వం సామాన్యులపై జులుం ప్రదర్శించింది. కోతల్లేని కరెంటు కావాలని కోరిన సామాన్యులను కాటికి చేర్చింది. కరెంటు కోతలతో విసిగివేసారిన సామాన్యులు రాష్ట్ర ప్రభుత�
మేడ్చల్ జిల్లా శామీర్పేట్లో (Shamirpet) కాల్పులు కలకలం సృష్టించాయి. శామీర్పేటలో ఉన్న సెలబ్రిటీ క్లబ్లో (Celebrity club) ఓ యువకుడిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు.
Chandra Shekhar Azad | ఉత్తరప్రదేశ్కు చెందిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ (Chandra Shekhar Azad)పై గన్తో కాల్పులు జరిపిన కేసులో నలుగురు వ్యక్తులను హర్యానాలో అరెస్ట్ చేశారు. అంబాలాలోని షాజాద్పూర్ ప్రాంతంలో ఒక దాబా సమీప�
బీహార్లోని మధేపుర జిల్లా ముర్లిగాంగ్లో బీజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశం రసాభాసగా మారింది. ఇద్దరు నేతల మధ్య జరిగిన వాగ్వివాదం కాల్పులకు దా�