Salman Khan | బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కాల్పుల (Firing) ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) కలిశారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ (Salman Khan) నివాసం వద్ద కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఇంటి వద్ద బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గాల్
టెక్ దిగ్గజం గూగుల్ మరో దశ లేఆఫ్స్కు తెగబడింది. లేటెస్ట్ లేఆఫ్స్లో భాగంగా సెర్చింజన్ దిగ్గజం ఏకంగా 1000 మందిని విధుల నుంచి తొలగించినట్టు సమాచారం.
ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ ( Kasganj ) జిల్లాలో ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దానిని ఆపడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరపడంతో సికందర్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తీవ్రంగా గాయపడ్డారు.
Crime News | ముంబైలోని కుర్లా సబర్బన్ ప్రాంతంలో స్థానికుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.
Firing | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన కాల్పుల (Firing) ఘటన కలకలం సృష్టిస్తుంది. ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు.
Kerala: నిందితుడిగా ఉన్న కుమారుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై అతని తండ్రి కాల్పులు జరిపాడు. ఈ ఘటన కేరళలోని కన్నూరు సమీపంలో ఉన్న వాలపట్టాణం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ కాల్పుల�
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం (Firing) చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్పూర్లో ఓ షాపులోకి దూసుకొచ్చిన దుండగులు కాల్పులు జరిపారు.
Manipur Protests | బీజేపీ పాలిత మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీస్ కర్ఫ్యూను నిరసనకారులు లెక్కచేయలేదు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. (Manipur Protests) ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంద�
Miyapur Firing case | మియాపూర్ కాల్పుల కేసు (Miyapur Firing case)లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్లో దేవేందర్పై కాల్పులు జరిపిన నిందితుడు రితీష్ నాయర్ను అరెస్ట్ చేశారు.
Haryana | విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) నిర్వహించిన మతపరమైన ర్యాలీ హింసకు దారి తీసింది. కొందరు వ్యక్తులు ఈ ర్యాలీని అడ్డుకున్నారు. రాళ్లతో దాడి చేయడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా
Bihar | ప్రజల కనీస అవసరాలు తీర్చలేని బీహార్ ప్రభుత్వం సామాన్యులపై జులుం ప్రదర్శించింది. కోతల్లేని కరెంటు కావాలని కోరిన సామాన్యులను కాటికి చేర్చింది. కరెంటు కోతలతో విసిగివేసారిన సామాన్యులు రాష్ట్ర ప్రభుత�