బీహార్లోని మధేపుర జిల్లా ముర్లిగాంగ్లో బీజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశం రసాభాసగా మారింది. ఇద్దరు నేతల మధ్య జరిగిన వాగ్వివాదం కాల్పులకు దా�
మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో పడగవిప్పిన పాతకక్షలు ఆరుగురి ప్రాణాలు తీసాయి. గతంలో తమవారిని హతమార్చారన్న కక్షతో సామూహికంగా దాడి చేసి తుపాకులతో కాల్పులు జరపడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చ�
Bathinda Military Station | పంజాబ్ (Punjab)లోని బఠిండా సైనిక స్థావరం (Bathinda Military Station)లో బుధవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాగా, తాజాగా బుల్లెట్ గాయాలతో మరో జవాను ప్రాణాల�
పంజాబ్లోని (Punjab) బఠిండా మిలిటరీ స్టేషన్లో (Bathinda Military Station) కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా పలువురు గాయపడ్డారు.
పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు ఇనుప రాడ్లు, కర్రలతో కొట్టుకున్నారు. పలు ఇండ్లు, వాహనాలను ధ్వంసం చేశారు.
పల్నాడు జిల్లాలో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో టీడీపీ కి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై గురువారం ఉదయం దుండగులు కాల్పులు జరిపారు.
Allahabad University | ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. విద్యార్థులు, సెక్యూరిటీ గార్డుల మధ్య వివాదం చిలికిచిలికి గాలివానలా తయారై.. కాల్పులకు దారి తీసింది. సెక్యూరిటీ గార్డుల కాల్పుల్లో పలు�
Gang war | రాజస్థాన్లో దారుణం చోటుచేసుకున్నది. రెండు రౌడీ గ్రూప్ల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. అయితే ఇందులో ఓ సాధారణ వ్యక్తి తుపాకీ
Porbandar | గుజరాత్లోని పోర్బందర్లో అనుకోని ఘటన చోటుచేసుకున్నది. డిసెంబర్లో జరుగబోయే ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్.. తన సహచరులపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పారామిలిటరీ జవాన్లు
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ముంబైలోని కండివాలీ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు కాల్పులకు