ఎండాకాలం ప్రారంభమైంది. అగ్ని ప్రమాదాల చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సూచిస్తున్నారు. వేసవిలో చిన్న నిర్లక్ష్యంతో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి.
గ్రేటర్లోని వాణిజ్య సముదాయాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తేలితే సంబంధిత వాణిజ్య సముదాయాలను సీజ్ చేస్తామని జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం అడిషనల్ కమిషనర్�
శిథిలావస్థలో ఉన్న భవనం రెండో అంతస్తులోని ప్రహరీ కూలింది. ఆ భవనంలో చిక్కుకున్న 17 రోజుల చిన్నారితో సహా 12 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడింది. ఈ ఘటన మీర్చౌక్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిం�
నాలాలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. లంగర్హౌస్ ఫైర్ స్టేషన్ ఫైర్ అధికారి దత్తు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం మధ్యాహ్నం లంగర్హౌస్ మొఘల్ కా నాలాలో ఓ వ్యక్తి పడి ఉన్నట�
పరిశ్రమల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలతో భారీగా ఆస్తినష్టం సంభవిస్తుండడంతో పాటు ప్రాణనష్టం కూడా అధికంగానే ఉంటుంది. యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడం.. భద్రతాప్రమాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం
విపత్తులు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి బాధితులను రక్షిస్తారని, విధి నిర్వహణలో వారి సేవలు వెలకట్టలేనివని హోంశాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు. పౌర సమాజంలో ప్రజలు కూ�
రాష్ట్ర విపత్తు స్పందన, అగ్ని మాపక సేవల శాఖ కూకట్పల్లి డివిజన్ ఆధ్వర్యంలో శనివారం అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని జీడిమెట్ల అగ్ని మాపక కేంద్రం ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భ
అంబులెన్స్ మాదిరిగానే ఫైరింజన్కూ దారివ్వాలని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పిలుపునిచ్చారు. గురువారం సికింద్రాబాద్ అగ్ని మాపక కేంద్రంలో అగ్ని మాపక వారోత్సవాలను
అగ్నితో మంటలు చెలరేగడం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో.. ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తుంటాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా సంభవించే పెను ప్రమాదలను నివారించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పంద�
కాచిగూడ : నేషనల్ సెంటర్ ఫైర్, సేఫ్టీ, ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించు కేంద్ర ప్రభుత్వ ఫైర్, సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ధరఖాస్తులను �
కాంబోడియా విద్యార్థుల వినూత్న ఆవిష్కరణనమ్పెన్: ఎత్తైన భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మీదనున్న అంతస్తుల్లోకి అగ్నిమాపక సిబ్బంది వెళ్లడం కష్టతరమవుతుంది. కాంబోడియాకు చెందిన విద్యార్థులు దీని�
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దవాఖానల్లో అగ్నిప్రమాద నివారణ ఏర్పాట్లపై (ఫైర్సేఫ్టీపై) పూర్తిస్థాయిలో సమీక్షించాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇటీవల పలు రాష్ర్టాల్లోన�