అమెరికన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరే ముందు ల్యాండింగ్ గేర్లో సమస్య ఏర్పడింది. దీంతో టేకాఫ్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మానేని రామారావు సిగాచి పరిశ్రమపై కేసు నమోదు చేయాలని జాతీ�
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మంగళవారం సుమోటోగా స్వీకరించింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ద్వారకా ప్రాంతంలో ఉన్న ఈ భారీ భవనంలోని 8, 9 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్లో మంగళవారం ఉదయం �
జియాగూడ వెంకటేశ్వరనగర్ కాలనీలోని ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కుటుంబంలోని తండ్రితో పాటు కూతురు మరణించింది. తల్లి, చిన్న కూతురు ఉస్మానియా దవాఖానలో విషమ పరిస్థితిలో చికిత�
కోఠిలోని సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో దవాఖాన సూపరింటెండెంట్, సిబ్బంది స్పందించి మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అద�
గుజరాత్లోని రాజ్కోట్ గేమ్ జోన్ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్తోపాటు ఇతర అనుమతులు లేకుండా నగరంలో అలాంటి రెండు గేమింగ్ జోన్లు గత
సెకండ్ హ్యాండ్ కార్స్ షోరూమ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్దఎత్తున కార్లు కాలి బూడిదయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలో మన్ననూర్ పడమర బీట్ తాళ్లచెల్క, గుండం ఏరియాలో అకస్మాత్తుగా శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సి బ్బంది అర్ధరాత్రి రె�
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయడానికి పరిశ్రమ యాజమాన్�
పొట్టు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన బుధవారం ఉదయం మండలంలోని గుమ్మకొండ సమీపంలో చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం గుమ్మకొండ శి వారులో గురు గణేశ్ బయో ఫియల్ ఇండస్ట్రీ (పొట్టు కంపెనీ)లో బు�
పెబ్బేరు మార్కెట్ యార్డులోని గోదాంలో జరిగిన భారీ అగ్నిప్రమాదానికి గల కారణాలను మూడు రోజులైనా అధికారులు ఇంకా తేల్చలేకపోయారు. సోమవారం మధ్యాహ్నం మంటలు అంటుకోగా.. బుధవారం సాయంత్రం వరకు అవి కొనసాగుతూనే ఉన్�
నివాస ప్రాంతాల్లో ఉన్న ఓల్డ్ స్క్రాప్ గోదాంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం శంషాబాద్ పట్టణంలో జరిగింది.
వరంగల్ పోచమ్మమైదాన్లోని జకోటియా కాంప్లెక్స్లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరగ్గా భారీగా నష్టం వాటిల్లింది. కాంప్లెక్స్లోని రెండో అంతస్తులో ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ డివిజన్