కోఠిలోని సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో దవాఖాన సూపరింటెండెంట్, సిబ్బంది స్పందించి మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అద�
DG Nagireddy | అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా మాదాపూర్లో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి హాజరయ్యారు.
దవాఖానలలో వందలాది మంది రోగులు ఉంటారని, అనుకోని ప్రమాదం సంభవిస్తే బయటకు వెళ్లడానికి రెండు మార్గాలు తెరిచి ఉంచాలని అగ్నిమాపక శాఖ హైదరాబాద్ జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అగ్ని మాపకశాఖ నియమాలు పాటిస్తూ.. ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విపత్తు �
‘మతకల్లోలాల నుంచి తెలంగాణను, హైదరాబాద్ను గత ప్రభుత్వాలు బయటపడేశాయి. ఈ రోజు గొప్ప స్థాయిలో మన హైదరాబాద్ నగరాన్ని నిలిపాయి. చంద్రబాబునాయుడు, రాజశేఖర్రెడ్డి, కేసీఆర్ వంటి వారి రాజకీయాలు ఎలా ఉన్నా.. హైదర�
రాష్ట్రవ్యాప్తంగా ఈ యేడాది 9.67% అగ్నిప్రమాదాలు తగ్గాయని ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి తెలిపారు. శనివారం అగ్నిమాపక శాఖ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్టేట్ డిజాస్టర్�
కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నవంబర్ మొదటి లేదా రెండో వారంలో శిక్షణను ప్రారంభించనున్నట్టు తెలిసింది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)
Maharashtra | అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ.. ప్రమాదవశాత్తు మంచం మీద నుంచి కింద పడిపోయింది. దీంతో ఆమెను మంచంపై ఉంచేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. ఎందుకంటే బాధిత మహిళ 160
అగ్నిమాపక శాఖలో కొత్త వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. రూ.32.11 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులతో ఆరు రకాల వాహనాలు కొనేందుకు శాఖ సిద్ధమైంది.
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో అగ్నిమాపకశాఖ విశేష సేవలు అందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 150 మందిని మోహరించి వరదలు, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న దాదాపు 788 మందిని బోట్ల సాయంతో రక్షించి పునరావా�
Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అగ్నిమాపకశాఖ అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు 210 మందిని మోహరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తు�
ఏడాదిన్నరలో తెలంగాణ అగ్నిమాపక శాఖ 890 మంది ప్రాణాలను కాపాడిందని ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఈ వానకాలంలో వరదల్లో చిక్కుకుపోయిన పౌరులను కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుశిక్షతులైన 149 మంది సిద్ధం