ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలు అందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలతోపాటు ప్రైవేట్ దవాఖానల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఎంతవరకు సురక్షితంగా బయటపడే అ�
ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా ప్రతీశాఖలో నూతన టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారు. అయితే ప్రతీ వేసవికాలంలో తరచూ అగ్ని ప్రమాదాల వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తున�
నిలువ నీడలేక రోడ్డున పడ్డామని... ఆదుకోండి... అంటూ సోమవారం హుస్నాబాద్ అగ్నిమాపక సిబ్బంది వేడుకున్నారు. అగ్నిమాపక శాఖకు సరైన భవనం లేకపోవడంతో వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుమిత్ర సంఘాల పరస్సర సమాఖ్య భవనంలో
రాష్ట్రంలో అగ్నిమాపకశాఖను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. శనివారం ఫైర్ ట్రైనింగ్ సెంటర్లో 196 మంది డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్య అతిథిగా మంత్రి �
రాష్ట్రంలో నిరుడు ఫైర్కాల్స్ తగ్గాయి. 2023లో అగ్నిప్రమాదాల్లో 44 మంది చనిపోగా, ఈ ఏడాది 23 మంది మరణించినట్టు అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం అగ్నిమాపకశాఖ వార్షిక నివేదికను వ
దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారింది. శనివారం నగరంలోని 6 స్కూళ్లకు ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని అగ్నిమాపక శాఖ అధికారులు మీడియాకు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా దీపావళికి పటాకులు విక్రయించేందుకు 6,953 దరఖాస్తులు రాగా 6,104 దుకాణాలకు అనుమతి ఇచ్చినట్టు అగ్నిమాపకశాఖ ఏడీజీ నాగిరెడ్డి తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే 101కు, ఫైర్ కంట్రోల్ ఆఫీసు 9949 991101కు కా�
జీహెచ్ఎంసీ వర్సెస్ హైడ్రాల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నది.. విజిలెన్స్ విభాగం తరహాలోనే ఫైర్ డిపార్ట్మెంట్ను తమ ఆధీనంలోకి తీసుకున్న హైడ్రా ..జీహెచ్ఎంసీ అధికారాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరి�
ఎడతెరపిలేని వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న 677 మందిని అగ్నిమాపకశాఖ సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఆ శాఖ అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక శాఖలో శనివారం భారీగా బదిలీలు జరిగాయి. 18 మంది డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు (డీఎఫ్వో), 22 మంది అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఆ శాఖ డీజీ వై నాగిరెడ్డి శన�
తెలంగాణ అగ్నిమాపకశాఖ మరింత బలోపేతం కానున్నది. 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్ర అగ్నిమాపశాఖకు రూ.190.14 కోట్లు (రాష్ట్ర వాటా రూ.47.53 కోట్లు) రానున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా తెలంగాణ అగ్నిమాపకశాఖతో వేతనాలు, పెన్షన్లు, ప్రమాదబీమావం టి అంశాలపై అవగాహన ఒప్పందం చేసుకుకున్నది. రాష్ట్ర పోలీసులకు ఇస్తున్న కవరేజీ, సేవలు, ప్రత్యేక ఆఫర