కార్పొరేట్ ఇండి యా నియామకాల బాట పట్టబోతున్నది. వచ్చే ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలిచ్చేందుకు సంస్థలు సిద్ధమవుతున్నాయి మరి. మ్యాన్పవర్గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్లుక్ తాజా �
పారిశ్రామిక వృద్ధితో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని (ఎఫ్డీఐలు) ఆకర్షించడంలో మొత్తం దేశంలోనే దూసుకెళుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్లో దేశంలోకి �
భారత ఐటీ సర్వీసుల రంగం ఆదాయ వృద్ధి మందగిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ రంగం ఆదాయం 9.2 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి పరిమితమవుతుందని ఇక్ర�
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్, చమురు రంగ షేర్లలో క్రయవిక్రయాలు జరగడంతో సూచీలు పతనాన్ని మూటగట్టుకున్నాయి. పలు దేశాలు మళ్లీ వడ్డీరేట్లు పెంచనున్నండటం, �
బీసీ కుల వృత్తుల వారికి ఈ నెల 15 నుంచి రూ.లక్ష ఆర్థికసాయం చెక్కులను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులక�
బ్రిటన్లోని అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపుల్లో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ఒకటి. కోట్లాది కస్టమర్లకు సేవలందిస్తున్న ఈ గ్రూపులో వేలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంతటి పేరున్న గ్రూప్.. హైదరాబాద్లో ఓ �
కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో అప్పుల్లో కూరుకున్న దేశాలకు ఆర్థిక సాయమందిస్తామని జీ7 కూటమి దేశాధినేతలు ప్రకటించారు. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు శనివారం జపాన్లోని హిరోషిమాలో ప్రారంభమైంది.
ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ దాఖలు చేసిన దివాలా పిటిషన్ను ఎన్సీఎల్టీ ఆనుమతించింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాలు, బకాయిలపై మారటోరియం విధించింది.
అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం దేశీయ మార్కెట్ జోరు గా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 709 పాయింట్లు ర్యాలీ జరిపి 61,764 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 195 పాయింట్లు ఎగిసి 18,264 పా�
భారతదేశం అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నప్పటికీ, ఆర్థిక సమ్మేళనాన్ని సాధించడంలో కొంతవరకు విఫలమైంది. దీని సాధనకు కీలకమైన ‘ప్రాథమిక ఆర్థిక పరిజ్ఞానం’ దేశ జనాభాలో ఎక్కువ శాతం మందికి లేదు.
‘పేదోళ్లు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ దవాఖానలకు వస్తారు. వారికి రూపాయి కూడా భారం పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివెళ్లేలా చేయడం మన కర్తవ్యం’.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య �
మండలకేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ 1996-97 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థి వడ్లకొండ రవి కుమార్తె మౌనిక వివాహానికి మిత్రులు ఆర్థిక సాయం అందించారు. రవి తన కుమార్తె వివాహాన్ని శనివారం ప్రేమ్కుమార్తో నిర్వహి
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతివృత్తుదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నా రు. వారి కోసం సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నారు. శ్రమజీవులకు వారికి ఆసక్తి ఉన్న రంగాలు,
దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీ స్థాయిలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. గడిచిన 11 రోజుల్లో ఏకంగా రూ.14,300 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు.
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెల్దుర్తి పోలీస్స్టేషన పరిధిలోని మాసాయిపేటలో శుక్రవారం జరిగింది. చేగుంట ఎస్సై2 పోచయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట గ్రామానికి చెందిన రజక పాపన�