సినీప్రముఖులతో సీఎం రేవంత్రెడ్డి సమావేశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తే బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించినట్టేనని అభిప్రాయం వ్యక్తంచ�
న్యాయం, ధర్మం గురించి చెప్పాల్సిన పవిత్రమైన అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు.. కోర్టుల్లో ఉన్న కేసులపై అసెంబ్లీలో అసత్యాలు వల్లించి రాజ్యాంగ హననానికి పాల్పడ్డారు..’ అని బీఆర్ఎస�
సినీనటుడు అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్రెడ్డి వ్యవహరించిన తీరు ఏమాత్రం భావ్యం కాదని బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ తప్పుబట్టారు.
ఎనుముల వారి ఈగో హర్ట్ అయ్యింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. ఎన్నో కలలు కని, తన కళలు ప్రదర్శించి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన రేవంత్ రెడ్డిని ఒక స్టార్ హీరో స�
‘మా నాన్న సూపర్ హీరో’.. అంటున్నది తమిళ సోయగం ఆర్ణ! తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువైందీ చెన్నై చిన్నది.
అందం, అభినయంతో.. దక్షిణాదిన వరుస అవకాశాలు అందుకుంటున్నది. తన బలగమే తనకు బలమనీ.. కుటుంబ ప్రోత్
Film Industry | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్థిర పర్యాటకంపై దృష్టిసారిస్తోందని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. రాష్ట్రంలోని ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్తే మూడు నాలుగు రోజులు అక్కడే ఉండేలా ఆ�
తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు అన్నివిధాలా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం సెక్రటేరియట్లో గద్దర్ సినిమా అవార్డుల ఎంపిక కోసం విధివిధానాల ఖరా�
జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ సినీరంగాన్ని కుదిపేస్తున్నది. ఈ కమిటీ ప్రభావంతో ఇతర భాషల్లో కూడా లైంగిక వేధింపులపై విచారణ చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
Malayalam Film Industry : మళయాళ సినీ పరిశ్రమలో ప్రముఖులపై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం పెనుదుమారం రేపుతోంది. ఈ వివాదంపై మళయాళ సినీ దర్శకుడు జోషి జోసెఫ్ స్పందించారు.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక మాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. మలయాళం సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి అనేక అంశాలు బయటపడటంతో ప్రముఖులంతా రాజీనామా బాట పడుతున్నారు.
Rushikonda Palace |రుషికొండ భవనాలపై పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె.. రుషికొండ భవనాలు అని మాజీ సీఎం వైఎస్ జగన్పై సెటైర్లు వేశారు. రు�
Actress Sarada: నేటి తరం ఫిల్మ్ ఇండస్ట్రీ మహిళలు వేసుకుంటున్న డ్రెస్సుల పట్ల అలనాటి నటి ఊర్వశి శారద అభ్యంతరం వ్యక్తం చేశారు. మలయాళ ఫిల్మ్ పరిశ్రమపై హేమా కమీషన్ ఇచ్చిన రిపోర్టులో ఆమె ఈ అభిప్రాయాన్
సీరియల్స్ ద్వారా పాపులారిటీ తెచ్చుకుని సినిమాల్లో అవకాశాలు పట్టేస్తున్నది రాధికా మదన్. 2014లో ‘మేరీ ఆశికీ తుమ్ సే హీ’ సీరియల్తో బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్�
అగ్రహీరో బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ‘ఎన్బీకే 109’ వర్కింగ్ టైటిల్తో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘వీరమాస్' అనే టైటిల్ అనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి.