సీరియల్స్ ద్వారా పాపులారిటీ తెచ్చుకుని సినిమాల్లో అవకాశాలు పట్టేస్తున్నది రాధికా మదన్. 2014లో ‘మేరీ ఆశికీ తుమ్ సే హీ’ సీరియల్తో బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్�
అగ్రహీరో బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ‘ఎన్బీకే 109’ వర్కింగ్ టైటిల్తో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘వీరమాస్' అనే టైటిల్ అనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి.
సినిమా పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అందంగా ఉన్నవాళ్లకే ఆదరణ. అందుకే సౌందర్య పోషణకు వాళ్లు అనుక్షణం పరితపిస్తుంటారు. ఇందుకోసం కొందరు సెలెబ్రిటీలు వ్యాయామాన్ని ఎంచుకుంటారు. మరికొందరు శస్త్రచికిత్స ద్వ�
సినీ ఇండస్ట్రీలో హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవడం కష్టం. వచ్చిన పేరును నిలబెట్టుకోవడం మరింత కష్టం. బాలీవుడ్తోపాటు టాలీవుడ్లోనూ సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున�
సినీరంగంలోకి రావాలనుకునే ఔత్సాహికులను ప్రోత్సహించడమే ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యమని చెప్పారు దర్శకుడు రామ్గోపాల్వర్మ. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ కాంటెస్ట్ వివరాలను వెల్�
‘ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేనివాళ్లకు ఎంత మర్యాద ఇస్తారో, ఎంత చులకనగా చూస్తారో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి.’ అంటూ ఓ ఇంటర్వ్యూలో గత స్పృతులను గుర్తుచేసుకున్నది అందాలభామ �
2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’తో తెరంగేట్రం చేసింది మిల్కీబ్యూటీ తమన్నా. అదే ఏడాది మనోజ్ ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. మొత్తంగా 19ఏళ్ల కెరీర్ని పూర్తి చేసుకుంది తమన్నా. దాంతో తమన్నాపై అభి�
Naresh Interview As He Complted 50 Years In Film Industry Photos, Naresh Interview, 50 Years, Film Industry, Naresh Photos, Naresh, Interview, Film Industry Photos,
Rashmika Mandana | రష్మిక అంటే వెలుగు రేఖ అని అర్థం. తన పేరు మాదిరిగానే ఈ కన్నక కస్తూరి ప్రభ దేశమంతా వెలిగిపోతున్నది. పశ్చిమ కనుమల్లో కొలువైన సుందర కూర్గ్ ప్రాంతం నుంచి ఏడేళ్ల క్రితం ఎన్నో కలలతో రంగుల ప్రపంచంలోకి అడ
దేశీయ సినిమాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికల్లో నయనతార ఒకరు. దక్షిణాది అభిమానులు ఆమెను లేడీ సూపర్స్టార్గా అభివర్ణిస్తారు. వాణిజ్య చిత్రాల కథానాయికగానే కెరీర్ను ఆరంభించిన ఈ అమ్మడు అనంత�
హైదరాబాద్, బంజారాహిల్స్ సమీపంలోని షేక్పేట్లో అత్యంత విలువైన రెండెకరాల భూకేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, మరికొందరికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
చంద్రబాబు అరెస్టుపై సిని మావాళ్లు స్పందించకపోవడాన్ని తాను పట్టించుకోనని, జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ విమర్శించారు.
Made in India | భారతీయ చలన చిత్ర ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించబోతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ చిత్రానికి అగ్ర దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు.
తెలుగింటి సీతమ్మగా కొత్త ఘనత వహించిన నటి ఆలియా భట్. బాలీవుడ్లో ఈ అమ్మడుకు బోలెడంత క్రేజ్ ఉంది. ట్రిపుల్ ఆర్ వచ్చి రెండేండ్లు గడిచిపోయినా ఇప్పటికీ అంతే ఆదరణ పొందుతున్నది. అమ్మయ్యాక కూడా సినిమాల వేగం �