Sukhoi Su-57: సుఖోయ్-57 యుద్ధ విమానం ఉత్పత్తిపై కీలక డీల్ కుదరనున్నది. సంయుక్తంగా ఆ యుద్ధ విమానాన్ని ఉత్పత్తి చేసేందుకు రష్యా, భారత్ అడుగులు వేశాయి. పుతిన్ రాక సందర్భంగా దీనిపై తుది ఒప్పందం కుదిరే అవకా
యుద్ధ విమానాల నుంచి పైలట్ సురక్షితంగా తప్పించుకునే.. ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించి ‘హై-స్పీడ్ రాకెట్ స్లెడ్' పరీక్షను డీఆర్డీవో విజయవంతంగా నిర్వహించింది. తద్వారా ఈ టెక్నాలజీని కలిగిన అతికొద్ది దేశ�
Fighter Jets: అమెరికా, భారత్కు చెందిన యుద్ధ విమానాలు సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. భారతీయ వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ, అమెరికాకు చెందిన బీ-1 లాన్సర్ బాంబర్.. గగనతల
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యలను నిలిపివేయకపోతే పాకిస్థాన్ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెడతామని భారత ఆర్మీ చీఫ్ చేసిన హెచ్చరికపై పాకిస్థాన్ స్పందించింది. భవిష్యత్తులో తమపై సైనిక దాడులకు పాల్పడితే �
Russia | పాకిస్థాన్ (Pakistan) యుద్ధ విమానాల (Fighter Jets) కోసం రష్యా (Russia) జెట్ ఇంజిన్ల (Engines) ను సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను మాస్కో (Mascow) కొట్టి పారేసింది. ఆ దేశంతో అలాంటి ఒప్పందం తాము చేసుకోలేదని రష్యా ప్రభుత్వ వర్గా�
Operation Sindoor: పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16, జే-17 యుద్ధ విమానాలను ఆపరేషన్ సింధూర్ సమయంలో కూల్చివేసినట్లు భారతీయ వైమానిక దళ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్
స్వదేశీ యుద్ధ విమానాల కొనుగోలులో అత్యంత భారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ గురువారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో కుదుర్చుకుంది. రూ.62,370 కోట్ల విలువైన ఈ ఒప్పందం కింద 97 తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమా�
F-35 Fighter Jets: అమెరికాలో ఎఫ్-35 పేలిన ఘటనకు చెందిన నివేదిక రిలీజైంది. ఆ యుద్ధ విమానం హైడ్రాలిక్స్లో ఐస్ జామ్ కావడం వల్ల ప్రమాదం జరిగినట్లు తేల్చారు. అలస్కా రన్వేపై కూలడానికి ముందు ఆ విమానంలో ఉన్న పై
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) చరిత్రలో చెరగని ముద్రవేసిన ఫైటర్ జెట్ మిగ్-21.. 62 సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత రిటైర్ కాబోతున్నది. భారత గగనతలంలో శత్రువుకు సింహస్వప్నంగా నిలిచిన ఈ యుద్ధ విమానం ఇప్పుడు వీడ్కోల�
MiG-21 Fighter Jets: మిగ్-21 యుద్ధ విమానాలను వైమానిక దళం నుంచి తొలగించనున్నారు. దశవారీగా ఆ ప్రక్రియ జరగనున్నది. సెప్టెంబర్ నుంచి ఆ యుద్ధ విమానాలు రిటైర్ కానున్నట్లు తెలుస్తోంది.
‘ఆపరేషన్ సిందూర్' ప్రారంభంలో భారత వాయు సేన కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయినట్లు ఇండోనేషియాలోని ఇండియన్ డిఫెన్స్ అటాషే, కెప్టెన్ (ఇండియన్ నేవీ) శివ్ కుమార్ చెప్పారు. దీనికి కారణం భారత దేశ రాజకీయ న�
టెహ్రాన్లోని డజనుకుపైగా సైనిక స్థావరాలపై గురువారం రాత్రి 60కి పైగా తమ ఫైటర్ జెట్లు దాడి చేశాయని, 120కిపైగా బాంబులను ప్రయోగించాయని ఇజ్రాయెలీ వైమానిక దళం శుక్రవారం వెల్లడించింది.
యుద్ధ విమానాలను ఎన్ని కూలిపోయాయన్నది ముఖ్యం కాదు. ఎందుకు కూలాయన్నదే ముఖ్యం. మొదట్లో వ్యూహాత్మక తప్పిదాలు జరిగాయి. కానీ రెండు రోజుల్లోపే భారత యుద్ధ విమానాలు సుదూరంలోని పాకిస్థాన్ లక్ష్యాలపై క్షిపణి దా�