వనపర్తి జిల్లా కొత్తకోట బాలికల గురుకుల పాఠశాలలో 200 మంది విద్యార్థినులు విషజ్వరాల బారినపడి వారం రోజులుగా చికిత్స పొందతున్న విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 499 జీపీలు, మెదక్ జిల్లాలో 469 జీపీలు, సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు ఉన్నాయి.1 ఫిబ్రవరి 2024తో పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. దీంతో �
నల్లమలకు వైరల్ ఫీవర్ పట్టుకున్నది. వానకాలం రావడంతో చాలా మంది వైరల్ ఫీవర్తో దవాఖానలకు ప రుగులు పెడుతున్నారు. ప్రభుత్వ దవాఖానలున్నా చా లా మంది ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల ఆసుపత్రుల వైపే మొగ్గుచూపుతున్�
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వైద్య సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్వో డాక్టర్ వరికూటి సుబ్బారావు అ�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాలు అతలాకుతలమయ్యాయి. వరద ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇండ్లు కూలిపోగా మరికొన్ని పాక్షిక
జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాలతో గ్రామాల్లో అపరిశుభ్ర వా తావరణం నెలకొనడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందడం, నీటి వనరుల్లో కలుషిత నీరు చేరడంతో ప్రజలకు వ్యాధులు వ్యాపిస్తున్నా యి.
పల్లెలు మంచం పడుతున్నాయి. పట్టణాల్లో వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు చుట్టుముట్టాయి. ప్రజలను జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. దీనికితోడు డెంగీ కోరలు చాచడంతో ప్రభు�
ఇటీవల వైరల్, టైఫాయిడ్లాంటి జ్వరాలు విస్తరిస్తున్నాయి. వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? ఇమ్యూనిటీ పొందడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయండి.
- ఓ పాఠకురాలు
రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై ఆందోళన చెందవద్దని, పరిస్థితి అదుపులోనే ఉన్నదని వైద్యారోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై గురువారం హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఆధ్వ
కోరంటిలో వైద్యసేవలు మరింత విస్తరించనున్నాయి. జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ల చికిత్సకు ప్రత్యేక కేంద్రమైన నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో రోగులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రూ.13�
గత కొన్నేండ్లుగా చెప్పుకోదగ్గ రీతిలో సీజనల్ కేసులు జిల్లాలో నమోదు కానప్పటికీ.. ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల తాకిడిని తగ్గించే క్రమంలో వ్యాధుల
వానకాలం ఆరంభమైంది. ఇప్పుడిప్పుడే వానలు కురుస్తున్నాయి. గాలి, నీరు, ఆహారం ద్వారా అంటురోగాలు ప్రబలే అవకాశాలు ఉంటాయి. వానలు కురుస్తుండడంతోనే క్రిమికీటకాదులు దోమలు, ఈగలు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని రాకుండా �