సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించి బాధితుల రక్తనమూనాలు సేకరించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ఈ నెల 26 నుంచి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని నల్లగొండ కలెక్టర్ సి.నారాయణరెడ్డి మున్సిపల్, వైద్యారోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ �
ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. డెంగీ, వైరల్ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమలతోపాటు అపరిశుభ్రత కారణంగా జ్వరా లు వస్తుండడంతో వీటి నివారణకు అధికారులు పకడ్బందీ చర�
భారీ వర్షాలు, వరదల అనంతరం సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వరంగల్ జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో వైద్యులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున�
ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాప్రజలకు వైద్యం అందని ద్రాక్షలాగే ఉండేది. గత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా సకాలంలో వైద్యసేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వానకాలం వచ్చిందంటే చాలు ప్రజలు సీజనల్
వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైనది. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వాటి నివా
వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు డెంగ్యూ ఫీవర్ బారిన పడకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కింగ్కోఠి క్లస్టర్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. క్లస్టర్ పరిధి�
హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తరిస్తున్న డెండీ, సీజనల్ జ్వరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. జీహెచ్ఎంసీతో పాటు ఇతర మున్
డెంగీ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, వైద్య సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి నియోజకవర్గంలోని ప్రతి ఇంటింటికీ గురువారం నుంచి జ్వర�
డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒకరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఆ వ్యాధి ఎకువగా నమోదైన ఎన్బీటీ నగ�
భారీ వర్షాల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జ్వర సర్వే కొనసాగిస్తున్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈమేరకు ఆశవర్కర్లతో కూడ�