రాష్ట్రంలో థర్డ్ వేవ్ ముగిసిపోయినట్టేనని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని, పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిందని చెప్పారు.
కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం సంధించిన బ్రహ్మాస్త్రం ‘జ్వర సర్వే’ విజయం సాధించింది. ప్రభుత్వ వైద్యం ఇంటింటికీ చేరింది. ఫలితంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. కేసుల సంఖ్య దాదాపు సగానికి పడిప�
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జ్వర సర్వే ముమ్మరంగా చేపడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. దగ్గు, జ్వరం ఉన్నవారికి కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు.
షాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య సర్వే ముమ్మరంగా సాగుతుంది. బుధవారం నుంచి రెండో విడత ఫీవర్ సర్వే ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో 30,809 ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించిన్నట్�
చిక్కడపల్లి : జ్వర సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం గాంధీనగర్లో టీఆర్టీ క్వార్టర్స్లో నిర్వహించిన జ్వర సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభ�
మేడ్చల్ జోన్ బృందం, జనవరి 31 : జ్వర సర్వే సోమవారం నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో ఇంటంటా కొనసాగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సర్వే పూర్తి చేశారు. మిగిలిన ప్రాంతాల్లో చేసిన సర్వేలో జ్వరంత�
ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న బృందాలు 3003 మందికి పరీక్షలు.. 139 మందికి కిట్లు పంపిణీ జూబ్లీహిల్స్, జనవరి 31: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫీవర్ సర్వే ముమ్మరం�
తగ్గిన కరోనా పాజిటివిటీ శాతం స్వల్ప లక్షణాలున్నవారికి వెంటనే మందుల కిట్లు 23శాతం నుంచి 3 శాతానికి పాజిటివిటీ బంజారాహిల్స్, జనవరి 30: కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వేతో అద్భుతమైన �
జ్వరబాధితులకు కిట్ల ద్వారా విముక్తి ప్రజలకు భరోసా ఇస్తున్న సిబ్బంది కొంపల్లి, దుండిగల్లో ముగిసిన సర్వే.. దుండిగల్/కుత్బుల్లాపూర్,జనవరి28: కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి�