ట్రేడర్స్ రెన్యూవల్ కోసం లంచం తీసుకుంటున్న మండల వ్యవసాయాధికారిని ఏసీబీ అధికారులు సోమవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏబీసీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు.
Telangana | విత్తనాల కోసం రైతులు మళ్లీ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాగు కోసం సన్నద్దమవుతున్న రైతులలు గంటల పాటు షాపుల ఎదుట క్యూలో నిలబడాల్సిన దుర్భర స్థితి నెలకొన్నది.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి సహకార సంఘానికి 1,800 యూరియా బస్తాలు చేరాయి. మంగళవారం ఉదయం 450 యూరియా బస్తాలు రాగా, ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో చాలామంది రైతులు నిరాశతో వెనుదిరిగారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయంలో కూడా కొత్త కొత్త ఒరవడులు సృష్టిస్తూ వ్యవసాయాన్ని చేస్తూ వివిధ రకాల పంటలపై లక్షల రూపాయలను సంపాదిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద రైతుల చెప్పులు బారులు తీరేవి. పంపిణీ కేంద్రాల వద్ద రైతులు ఘర్షణకు దిగడం, ఆందోళనలు ఆనాడు సర్వసాధారణం.
ఎరువుల వినియోగాన్ని క్రమంగా తగ్గించి, మెరుగైన దిగుబడిని పొందడమే లక్ష్యంగా ఇక్రిసాట్ డెవలప్ చేసిన ఎరువుల విధానం రైతులకు ప్రయోజనం కల్గించనుంది. మైక్రోడోసింగ్ పేరిట డెవలప్ చేసిన ఈ పద్ధతిలో తక్కువ పరి
మారుతున్న ఆరోగ్య అలవాట్లు.. జీవనశైలితో నేడు మానవుడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. కరోనా తర్వాత అనేకమంది తమ జీవనవిధానంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుడు శ్రీనివాస్ నిత్యం కూరగాయల కొనుగోలుకు �
వానకాలం సీజన్కు సరిపడా ఎరువులు ఫుల్గా ఉన్నాయి. వ్యవసాయ అధికారుల సాగు అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిల్వలను సిద్ధం చేసింది. రైతుబంధు సాయం కర్షకుల ఖాతాల్లో జమవుతున్న తరుణంలో కర్షకులు కోటి ఆశలతోవిత్తనా
వానకాలం సీజన్లో ఏ ఒక్క రైతుకు కూడా ఎరువుల ఇబ్బంది రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. గత నెలరోజులుగా ప్రత్యేక వ్యాగన్ల ద్వారా వస్తున్న ఎరువులను మార్క్ఫెడ్ అధికారులు దిగుమతి చేసుకుంట�
ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పంటకాలానికి ముందు తెలంగాణ అంతటా ఒకే దృశ్యం. ఎరువుల కరువు, రైతుల ఇక్కట్లు, టోకెన్లు, చెప్పుల బారులు, బస్తాల కోసం కుస్తీలు, లారీలపై దాడులు, విరిగిన లాఠీలు, దుకాణాల లూటీలు!
దేశంలో హరిత విప్లవం మొదలైన నాటి నుంచి ఎరువులపై సబ్సిడీని గత ప్రభుత్వాలు కొనసాగించాయని, కానీ, మోదీ సర్కార్ మాత్రం ఎరువుల సబ్సిడీలో కోత విధించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి �