వానకాలం సీజన్కు సరిపడా ఎరువులు ఫుల్గా ఉన్నాయి. వ్యవసాయ అధికారుల సాగు అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిల్వలను సిద్ధం చేసింది. రైతుబంధు సాయం కర్షకుల ఖాతాల్లో జమవుతున్న తరుణంలో కర్షకులు కోటి ఆశలతోవిత్తనా
వానకాలం సీజన్లో ఏ ఒక్క రైతుకు కూడా ఎరువుల ఇబ్బంది రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. గత నెలరోజులుగా ప్రత్యేక వ్యాగన్ల ద్వారా వస్తున్న ఎరువులను మార్క్ఫెడ్ అధికారులు దిగుమతి చేసుకుంట�
ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పంటకాలానికి ముందు తెలంగాణ అంతటా ఒకే దృశ్యం. ఎరువుల కరువు, రైతుల ఇక్కట్లు, టోకెన్లు, చెప్పుల బారులు, బస్తాల కోసం కుస్తీలు, లారీలపై దాడులు, విరిగిన లాఠీలు, దుకాణాల లూటీలు!
దేశంలో హరిత విప్లవం మొదలైన నాటి నుంచి ఎరువులపై సబ్సిడీని గత ప్రభుత్వాలు కొనసాగించాయని, కానీ, మోదీ సర్కార్ మాత్రం ఎరువుల సబ్సిడీలో కోత విధించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి �
పరిశుభ్రతలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన సూర్యాపేట మున్సిపాలిటీ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే చెత్తను ఎరువుగా మార్చడం, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకలు, టైల్స్ తయారు చేసి ఆదాయాన్ని సమక�
రైతులు వరినాట్ల వేసే ముందు నారు వేర్లను పీఎస్బీలో ముంచడంతోపాటు నారు కొనలను ఐదు ఇంచుల వరకు కత్తిరించి నాటుకోవాలని రామాయంపేట వ్యవసాయాధికారి రాజ్నారాయణ అన్నారు.
ప్రస్తుతం ఉన్న ఎరువుల పంపిణీ వ్యవస్థను చక్కదిద్దలేని కేంద్రంలోని మోదీ సర్కార్.. ఇటీవల ‘ఒకే దేశం-ఒకే ఎరువు’ అంటూ ఓ సంచిని తీసుకొచ్చింది. ఆ సంచి అక్కరకు వచ్చిందా అంటే అదీ లేదు.
తెలంగాణ రైతులపై కేంద్రం మరో పిడుగు వేసింది. ఈ యాసంగి సీజన్కు ఎరువుల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. గత యాసంగి కంటే 4.29 లక్షల టన్నులు తక్కువగా కేటాయించింది.
వానకాలం సాగు జోరందుకొన్నది. రైతులకు పెట్టుబడి సాయం ప్రభుత్వం రైతుబంధు నిధులను విడుదల చేస్తుండటంతో పనులు మొదలయ్యాయి. రైతుబంధు పంపిణీలో భాగంగా రెండురోజుల్లో 36.30 లక్షల మంది రైతులకు చెందిన 36.41 లక్షల ఎకరాలకు ర
ఖరారైన వానకాలం పంటల సాగువిస్తీర్ణం 1.42 కోట్ల ఎకరాల్లో సాగు అంచనా 70 లక్షల ఎకరాల్లో పత్తి..45 లక్షలకే వరి 14.41లక్షల క్వింటాళ్ల విత్తనాల అంచనా 20.25 లక్షల క్వింటాళ్ల్ల విత్తనాలు సిద్ధం ఇప్పటికే 9 లక్షల టన్నుల ఎరువులు
పొలాల్లో భారీగా పేరుకున్న రసాయనం 6 వేల నమూనాలపై అగ్రి వర్సిటీ పరీక్ష 208మండలాల్లో మోతాదుకు మించి.. భాస్వరం కరిగించటంపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన పీఎస్బీ బ్యాక్టీరియాతో కరిగించే వీలు ఎకరాకు ఒక డీఏపీ బస్త�
రాష్ట్రంలో నీటి వనరులు పెరిగాయి. దుక్కి దున్నడం నుంచి పంట కోతవరకు కావాల్సిన మోతాదులో ఎరువులు అందించి, తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి ఫలితాలు పొందవచ్చు. గత 20 ఏండ్లుగా ప్రధాన ఆహారపంటల్లో పోషకాల స్థాయి పడి
మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ): ఆగ్రోస్ సంస్థ ఆధ్వర్యంలో విక్రయిస్తున్న సిటీ కంపోస్ట్ ఎరువు(సేంద్రియ ఎరువు) వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి నిర�