మహిళా ఉద్యోగినిపట్ల లైంగింగక వేధింపులకు గురిచేసిన జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్ను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందజేసేందుకు జిల్లా యం
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షణలో షీ టీమ్స్ జిల్లా వ్యాప్తంగా రంగంలోకి దిగి ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా రద్దీ గా ఉండే మార్కెట్ ఏరియాలతోపాటు బస�
Mexican Influencer Dies in TikTok Live | మెక్సికన్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన యువతి టిక్టాక్ లైవ్లో మాట్లాడింది. ఒక వ్యక్తి ఆమెపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో లైవ్స్ట్రీమింగ్ చేస్తుండగానే ఆమె మరణించింది. ఈ వీడియో క్లిప్ �
దేశంలో మహిళా డ్రైవర్లు పెరుగుతున్నారు. హైవేలపై రయ్యిమంటూ దూసుకెళ్తున్నారు. కుటుంబ పోషణ కోసం ట్యాక్సీ, ఆటోలు నడిపేవాళ్లే కాకుండా.. లగ్జరీ కార్లు కొనడంలోనూ ఆడవాళ్లు ఆసక్తి చూపుతున్నారు. సెకండ్ హ్యాండ్ క
ఆడవాళ్లు-మగవాళ్ల అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. వారి ఇష్టాయిష్టాలు, అభిరుచుల్లోనూ ఎన్నో తేడాలు కనిపిస్తాయి. అయితే, ఆహారం విషయంలోనూ ‘ఆడ-మగ’ భేదాలు ఉన్నట్లు పలు పరిశోధనలు తేల్చాయి.
Teachers Romance | ఇద్దరు టీచర్లు ప్రభుత్వ స్కూల్లో రొమాన్స్లో తేలియాడారు. వారిద్దరూ ముద్దులు పెట్టుకుని, కౌగిలించుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ఉపాధ్యాయడు, ఉపాధ్�
Female BJP Leader Physically Abussed Father-In-Law | వృద్ధుడైన మామ పట్ల బీజేపీ నాయకురాలు అమర్యాదగా ప్రవర్తించింది. ఎవరితోనో వీడియో కాల్లో మాట్లాడిన ఆమె టీ చేసుకుంటున్న అతడ్ని తోసేసింది. ఆ వృద్ధుడు ప్రతిఘటించడంతో ఆమె ఫోన్ కిందపడింది. �
మన దేశంలో స్త్రీ, పురుష సమానత్వంలో ఆశాజనక ధోరణి కనిపిస్తున్నదని కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. 2036నాటికి ప్రతి 1,000 మంది పురుషులకు 952 మంది మహిళలు ఉంటారని అంచనా వేసింది. 2011నాటి లెక్�
Woman Shot At By Masked Woman | ముఖానికి మాస్క్ ధరించిన మహిళ, మరో మహిళపై కాల్పులు జరిపింది. అయితే వెంటనే స్పందించిన బాధిత మహిళ తన చేతిని అడ్డుగా పెట్టింది. దీంతో ఆమె అరచేతిలోకి బుల్లెట్ దిగడంతో గాయమైంది.
ఆడతోడు కోసం అలమటించి పోయిన రెండు సోదర సింహాలు ఓ నదిని 1.3 కిలోమీటర్లు ఈది అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి. ఉగాండాలోని క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్క్లో జరిగిందీ ఘటన.
వరి తుకానికి నీళ్లు పారించడానికి వెళ్లిన మహిళా రైతు విద్యుదాఘాతాకానికి బలైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
మహిళలు అన్ని రంగాల్లోనూ అడుగుపెడుతున్నారు అని చెప్పుకొంటున్నామే కానీ... ఇప్పటికీ చాలాచోట్ల వారి ఉనికే ఉండటం లేదు. కఠినమైన, బరువైన పనులకు వారిని ఇప్పటికీ దూరం పెడుతున్నారు. అలాంటి ఒక రంగమే ఫోర్క్ లిఫ్ట్
మిషెలిన్.. అంతర్జాతీయంగా ఉత్తమ రెస్టారెంట్లకు ఇచ్చే గుర్తింపు. బ్యాంకాక్లో స్థిరపడిన ప్రవాస భారతీయురాలు గరిమ అరోరా, తన ‘గా రెస్టారెంట్'కు రెండు మిషెలిన్లను అందుకున్నారు.
వారిద్దరూ స్నేహితులు. కలిసి చదువుకొన్నారు. ప్రస్తుతం ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ ఇద్దరు యువతుల్లో ఒకరు మరొకరిపై ఉన్న ప్రేమతో పెండ్లి చేసుకొనేందుకు లింగ మార్పిడితో పురుషుడిగా మారారు.