బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత విద్యకు దూరం కారాదనే లక్ష్యంతో రూపొందిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నది. బకాయిల చెల్లింపులో రేవంత్ సర్కార్ చూపుతున్న నిర్లక్�
ప్రభుత్వమే విద్యాసంస్థలన్నింటినీ ఏర్పాటుచేసి, నడపడం సాధ్యం కాదు. దీనికి ప్రత్యామ్నాయమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. కళాశాలను ప్రైవేటుసంస్థలు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం విద్యార్థుల ఫీజు చెల్లిస్తుం�
Telangana Colleges | పెండింగ్లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని అటు విద్యార్థులు, ఇటు ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలతో పాటు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున�