ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై గంపెడాశతో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బంగారు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకమవుతున్నది. సర్కార్ ఫీజు బకాయిలను �
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని దశలవారీగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, అందులో భాగంగానే జీవో-9 తీసుకొచ్చిందని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. పాతపద్ధతిలోనే స్కీమ్ను కొనసాగిం�
బీసీ కులగణన నిర్వహించి చట్టసభల్లో రిజర్వేషన్ కోటా కేటాయించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ను పాతపద్ధతిలోనే కొనసాగించాలని, వి
కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తి వేయాలని భారీ కుట్రలు చేస్తుందని బీసీ జాక్ చైర్మన్ ఎంపీ కృష్ణయ్య తెలిపారు. ఆదివారం బషీర్బాగ్ దేశోద్దారక భవన్లో బీసీ నేతలు నీల వె
పది వేల లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు వచ్చినా పూర్తి ఫీజును రీయింబర్స్మెంట్ పథకం కింద ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సర్కార్ కాలేజీల్లో విద్యాభ్యాసం పూ
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో7తో నిరుపేద విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లనున్నదని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఈ ప థకాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోబోమని ఆయ న హెచ్చరించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకొనేందుకు తెలంగాణ తరహాలో మరో పోరాటానికి శ్రీకారం చుడుతామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఫీజులపై పోరుకు సిద్ధమని వెల్లడించాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు యావత్తు విద్యావ్యవస్థను కుదిపేసింది. ఈ ఒక్క తీర్పుతో వేలాది మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. దశాబ్దాలుగా లక్షలాది మంది విద్యార్థులకు ఆశా�
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తున్నదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు.
బీసీలు ఇప్పుడు మేల్కొనకపోతే వారికి ఉనికి ఉండదని, పోరాటాలకు సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జనగణనలో ‘ఓబీసీ కులాలకు తీరని అన్యాయం’ అ�
తెలంగాణ విద్యా కమిషన్ ఎట్టకేలకు దాదాపు 18 నెలల తర్వాత తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. విద్యాభివృద్ధికి తోడ్పడాల్సిన కమిషన్.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా సిఫారసులు చేసింది.